లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఉపాధి కార్మికుల రూ.600కు పెంచాలి

లేటెస్ట్ న్యూస్

ఉపాధి కార్మికుల రూ.600కు పెంచాలి

Apr 7,2024 | 22:15

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణాజిల్లా) :ఉపాధి హామీ పని దినాలు 200 రోజులకు, కార్మికులకు రూ.600కు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉపాధి కార్మికులు ధర్నా చేశారు.…

సిఎం జగన్‌కు ఇసి నోటీసులు

Apr 7,2024 | 22:12

48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌…

రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు..!- హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

Apr 7,2024 | 22:05

ప్రజాశక్తి-హిందూపురం :రాజధాని రైతులను నిలువున మోసం చేయడమే కాకుండా… రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేసిన ఘనుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ…

వామపక్ష అభ్యర్థులను గెలిపించుకుంటేనే కార్మిక రాజ్యం

Apr 7,2024 | 21:56

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్‌:రానున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి దానికి వంతపాడే టిడిపి, జనసేన, వైసిపిలను…

జగన్‌రెడ్డి కుంభకర్ణుడు

Apr 7,2024 | 21:45

– ‘వివేకా’ హంతకులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు – నిందితులు చట్టసభల్లోకి వెళ్లకూడదనే నేను నిలబడ్డాను – మూడో రోజు బస్సు యాత్రలో వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-కమలాపురం…

బాలశౌరి గన్‌తో బెదిరించి బీ ఫారాలు లాక్కున్నారు

Apr 7,2024 | 21:33

నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు ఆరోపణ ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) :మచిలీపట్నం ఎంపి, టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరుఫున జనసేన అభ్యర్థిగా…

శ్రీవారిని దర్శించుకున్న జవహర్‌ రెడ్డి

Apr 7,2024 | 21:25

ప్రజాశక్తి- తిరుమల:రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సందర్శించారు. టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం…

15 నుంచి చేపల వేట నిషేధం

Apr 7,2024 | 21:22

ప్రజాశక్తి-బాపట్ల :సముద్ర జలాల్లో ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకు చేపల వేట నిషేధం అమలు చేస్తున్నట్లు బాపట్ల మత్స్యశాఖ అధికారి రవీంద్ర ఆదివారం…

14న తెనాలి రానున్న పవన్‌కల్యాణ్‌

Apr 7,2024 | 21:20

ప్రజాశక్తి – తెనాలి (గుంటూరు జిల్లా) :జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 14న తెనాలి రానున్నట్లు ఆ పార్టీ పిఎసి చైర్మన్‌ నాదెండ్ల…