మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
ప్రజాశక్తి-అమరావతి : మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపుల పనివేళలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ…
ప్రజాశక్తి-అమరావతి : మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ షాపుల పనివేళలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో … ఇంజనీరింగ్ విభాగంలో 100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి పోటీ కార్మికులను మున్సిపల్ అధికారులు…
నరసరావుపేట (గుంటూరు) : గుంటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ … గత ఐదు రోజులుగా సమ్మె…
తిరువనంతపురం : కొన్ని నెలల నుంచి గాజాపై కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ బాంబు దాడులను కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఖండించారు. పాలస్తీనా ప్రజలను హత్య చేయడమే లక్ష్యంగా…
వ్యవసాయ కార్మికుల కనీస వేతన జిఒను సవరించాలి అర్హులైన పేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలి ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : అటవీ…
ఇండోనేషియా : ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 10.46 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్పై 6.2గా నమోదైంది.…
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్ జిల్లాలో ఓ మైనర్ బాలికపై బిజెపి నేత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు…
ప్రధానికి ఇవ్వడానికి బయలుదేరిన వినేష్ ఫోగాట్ అడ్డుకున్న పోలీసులు,రోడ్డుపై నిరసన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రప్రభుత్వంపై రెజ్లింగ్ క్రీడాకారులు తమ నిరసనను తీవ్రతరం చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్…
‘సర్వేంద్ర్రియానాం నయనం ప్రధానం’ అనే నానుడి అందరం విన్నదే. అంటే ఇంద్రియాలన్నింటిలో కన్ను ముఖ్యమైనది అని. మనం ఆ కళ్ళతోనే అందమైన దృశ్యాలను చూసి పరవశించిపోతాం. కరెంటు…