లేటెస్ట్ న్యూస్

  • Home
  • పక్షపాతం చూపిన ఇసి, పోలీస్‌ : మాజీ మంత్రి పేర్ని నాని

లేటెస్ట్ న్యూస్

పక్షపాతం చూపిన ఇసి, పోలీస్‌ : మాజీ మంత్రి పేర్ని నాని

May 26,2024 | 20:59

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎలక్షన్‌ కమిషన్‌, పోలీస్‌శాఖ టిడిపికి అనుకూలంగా వ్యవహరించాయని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి…

జనసేన కార్పొరేటరుకు లీగల్‌ నోటీసులిస్తాం : సిఎస్‌ కార్యాలయం

May 26,2024 | 20:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డిపై అసత్య, నిరాధరమైన ఆరోపణలు చేస్తున్న విశాఖపట్నం జనసేన కార్పొరేటరు మూర్తి యాదవ్‌కు త్వరలో లీగల్‌…

భూముల ఆక్రమణలపై విచారణకు సిద్ధమా ?

May 26,2024 | 20:43

సిఎస్‌కు జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ సవాల్‌ ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) : ఉత్తరాంధ్రలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌రెడ్డి కుమారుడు బినామీలతో 800 ఎకరాల…

ఆర్‌టిసి ఉద్యోగుల హక్కులపై దాడి ఆపాలి

May 26,2024 | 20:28

ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య అక్రమ సస్పెన్షన్‌ రద్దు చేయాలి  కార్మిక, ఉద్యోగ, ప్రజాసంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ ప్రజాశక్తి – ఏలూరు : ఆర్‌టిసి…

మనిషి బతుకు.. చిత్రణే నదీ సాహిత్యం : డాక్టర్‌ చింతకుంట శివారెడ్డి

May 26,2024 | 20:23

ప్రజాశక్తి – కడప అర్బన్‌ (వైఎస్‌ఆర్‌ జిల్లా) : నది పరివాహక ప్రాంతాల భౌగోళిక, సాంస్కృతిక, సాంఘిక, ఆర్థికాంశాలతో కూడుకున్న మనిషి బతుకు.. చిత్రణే నదీ సాహిత్యమని…

కిశోర్‌ చంద్రదేవ్‌ను కలిసిన సిపిఎం బృందం

May 26,2024 | 20:18

ప్రజాశక్తి- కురుపాం (పార్వతీపురం మన్యం జిల్లా) : కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ను కురుపాంలోని ఆయన నివాసరలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం…

స్టీల్‌ప్లాంట్‌ను ప్ర్రయివేటుపరం కానివ్వం

May 26,2024 | 20:07

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ సిహెచ్‌.నర్సింగరావు 1200 రోజులకు చేరిన దీక్షలు ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం కానిచ్చేది…

రేకుల షెడ్డు కూలి నలుగురి మృతి

May 26,2024 | 18:18

నాగర్‌కర్నూలు : నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు కూలి నలుగురు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు శివారులో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం వీచిన…

రోడ్డుపై మూడు బాంబులు.. నిర్వీర్యం చేసిన ఆర్మీ

May 26,2024 | 18:15

మణిపూర్‌ : రోడ్డుపై అమర్చిన మూడు బాంబులను ఆర్మీ జవాన్లు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని మూసివేశారు. అనంతరం బాంబు స్క్వాడ్‌ను రప్పించి ఆ బాంబులను నిర్వీర్యం చేశారు.…