కాంగ్రెస్లో చేరిన సునీతా మహేందర్రెడ్డి,బొంతు రామ్మోహన్
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు…
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు…
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో తప్పులు దొర్లాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి విషయంలో అధికారులు తప్పులో కాలేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో…
హైదరాబాద్: పీవోడబ్ల్యు (ప్రగతిశీల మహిళా సంఘం) అధ్యక్షురాలు సంధ్య భర్త రామకృష్ణా రెడ్డి మృతి చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని హైదర్గూడలో గల అపోలో ఆసుపత్రిలో…
హైదరాబాద్ : హైదరాబాద్ మహిళల జట్టు హెడ్కోచ్ జై సింహపై వేటు పడింది. టీమ్ బస్సులో మద్యం సేవించి క్రికెటర్లను వేధింపులకు గురి చేసిన అతడిని హైదరాబాద్…
సత్తెనపల్లి: జాబ్ క్యాలెండర్ పేరుతో వైసిపి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఏపీ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి…
నల్గొండ : ఏసీబీ వలకు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చునాయక్ చిక్కారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.…
హైదరాబాద్: కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా శాసన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కులగణన తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనికి…
తిరుమల: తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం వాహనసేవతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఉదయం 5:30 గంటలకు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో…
డి రమాదేవి, ఆంధ్రప్రదేశ్ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ప్రజా సంఘాల రాస్తారోకో ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : నిరంకుశత్వంగా కేంద్రంలో నరేంద్ర…