లేటెస్ట్ న్యూస్

  • Home
  • పెండింగ్‌ బిల్లులు ఆమోదించండి 

లేటెస్ట్ న్యూస్

పెండింగ్‌ బిల్లులు ఆమోదించండి 

Jan 1,2024 | 10:31

గవర్నర్‌తో స్టాలిన్‌ భేటీ చెన్నయ్ : పెండింగ్‌ బిల్లులు, ఫైళ్లకు ఆమోదం తెలపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కోరారు. అపరిష్కృత…

గిరిజనుల ప్రాణాలు బలిగొంటున్న టూరిజం ఆపాలి 

Jan 1,2024 | 10:27

గిరిజన సంఘం డిమాండ్ ప్రజాశక్తి-మారేడుమిల్లి : గిరిజనుల ప్రాణాలు బలిగొంటున్న మారేడుమిల్లి టూరిజం తక్షణం ఆపాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ఆదివారం డిమాండ్…

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు

Jan 1,2024 | 10:22

సిడ్నీ, ఆక్లాండ్‌లో ముందుగా. న్యూఢిల్లీ : 2024 నూతన సంవత్సర వేడుకలు ప్రపంచవ్యాప్తంగా హోరెత్తాయి. సిడ్నీ, ఆక్లాండ్‌ నగరాల్లో ఈ వేడుకలు ముందుగా ప్రారంభమయ్యాయి. సిడ్నీ హార్బర్‌,…

కొత్త వెలుగుల పంట

Jan 1,2024 | 10:12

అన్నా… కొత్త సంవత్సరం వచ్చిందంటే కోటి చుక్కల్ని తెంపి కళ్ళల్లో నింపుకుంటావ్‌ కొత్త కోర్కెల్ని తెచ్చి గుండెల్లో వొంపుకుంటావ్‌   రంగు రంగుల ముగ్గుల్ని రుతువుల మాగాణం…

జాన్‌ పిల్జర్‌ కన్నుమూత

Jan 1,2024 | 10:10

  లండన్‌ : ప్రపంచ ప్రఖ్యాత జర్నలిస్టుల్లో ఒకరు, హక్కుల కార్యకర్త, డాక్యుమెంటరీ మేకర్‌ జాన్‌ పిల్జర్‌ (84) శనివారం నాడు ఇక్కడ తుది శ్వాస విడిచారు.…

జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు ఇవే..!

Jan 1,2024 | 08:22

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. జనవరి 1న శ్రీవారి ఆలయంలో పెద్దశాత్తుమొర, వైకుంఠద్వార…

ప్రజల భూముల్ని లాక్కునేందుకే నల్ల చట్టం : దేవినేని ఉమ

Jan 1,2024 | 08:21

అమరావతి: ప్రజల భూముల్ని లాక్కునేందుకే సీఎం జగన్‌ నల్ల చట్టాన్ని తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్‌, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వ్యక్తిగత…

12వ రోజు ‘సమగ్ర శిక్ష’ ఉద్యోగుల సమ్మె

Jan 1,2024 | 08:21

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 12వ రోజుకి చేరుకుంది. సమ్మె సందర్భంగా…

ఖైదీకి కొవిడ్‌ పాజిటివ్‌.. ఏపీలో పెరుగుతున్న కేసులు

Jan 1,2024 | 08:20

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా విజఅంభిస్తున్న వేరియంట్‌ కొవిడ్‌ కేసులతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుస్తు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో 90కి పైగా…