తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా ? : పవన్ కల్యాణ్
అమరావతి : తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా ? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో నీళ్లు పట్టుకోడానికి…
అమరావతి : తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా ? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలోని మాచర్లలో నీళ్లు పట్టుకోడానికి…
ప్రజాశక్తి-అమరావతి : జేఈఈ మెయిన్ చివరి విడత దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియనుంది. ఏప్రిల్ 4-15 మధ్య ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ గతంలోనే…
ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్ (తూర్పు గోదావరి) : పాఠశాల విద్యార్థుల సైకిళ్లను కారు ఢీకొట్టడంతో నలుగురు విద్యార్థులకు గాయాలవ్వగా, ఒకరికి తీవ్రగాయాలైన ఘటన శనివారం ఉదయం గోదావరి కాటన్…
హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును తొలగించిన అధికారులు హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో…
హైదరాబాద్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సిటీలో హై అలర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని..…
ప్రజాశక్తి-అమరావతి : వైసిపి అభ్యర్థుల మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా 9వ జాబితాలోనూ మార్పులు చేశారు. నెల్లూరు లోక్సభకు విజయసాయిరెడ్డిని, కర్నూలు అసెంబ్లీ స్థానానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి…
ముంబయి : రూ.2వేల నోట్లను ఉపసంహరించుకుని తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటికీ రూ.8,470 కోట్ల విలువైన నోట్లు బ్యాంక్లకు చేరలేదని ఆర్బిఐ తెలిపింది. ఫిబ్రవరి 29 నాటికి…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర ఆర్థిక లోటు 1.31 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. భారీగా పెరిగిపోతున్న లోటు ఆర్థికశాఖకు ఆందోళనకరంగా మారిపోతోంది.…
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన ప్రజాశక్తి – ప్రత్తిపాడు, మంగళగిరి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి…