లేటెస్ట్ న్యూస్

  • Home
  • మైకులు బంద్‌

లేటెస్ట్ న్యూస్

మైకులు బంద్‌

May 12,2024 | 00:11

-రాష్ట్రంలో ముగిసిన ప్రచారం – మూత పడిన మద్యం షాపులు, బార్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రోజుల తరబడి హోరెత్తిన మైకులు మూగబోయాయి. ఎన్నికల కమిషన్‌ నిబందనల మేరకు…

పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి 14న స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌

May 12,2024 | 00:06

ఎన్నికల కమిషన్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఈనెల 13న జరిగే పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి రోజు (14వ…

అప్పుడలా…ఇప్పుడిలా…

May 12,2024 | 00:05

-టిడిపి ప్రచార ఆస్త్రంగా ‘ల్యాండ్‌ టైట్లింగ్‌’ – 2019లో వైసిపి ప్రచార అస్త్రంగా డేటా చౌర్యం -2024లో దస్తావేజుల జిరాక్స్‌ కాపీల అంశంతో తిప్పికొట్టిన చంద్రబాబు -ఎన్‌డిఏ…

దివిసీమలో గెలుపెవరిదో?

May 12,2024 | 00:00

ప్రజాశక్తి – కృష్ణాప్రతినిధి :కృష్ణాజిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు అసక్తికరంగా మారింది. వైసిపి, ఎన్‌డిఎ కూటమి తరపున జనసేన, ఇండియా వేదిక తరపున కాంగ్రెస్‌…

బిజెపి హిందుత్వానికి.. మా హిందుత్వానికి తేడా ఉంది : ఉద్ధవ్‌ ఠాక్రే

May 11,2024 | 23:55

ముంబయి : ‘ఇండియా’ బ్లాక్‌లో భాగస్వామ్య పార్టీ అయిన శివసేన (యుబిటి) అధినేత, మహారాష్ట్ర మాజీ సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే బిజెపిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బిజెపి…

రంపచోడవరంలో త్రిముఖ పోరు

May 11,2024 | 23:55

– సిపిఎం అభ్యర్థి లోతా రామారావుకు ఆదరణ – వైసిపి అభ్యర్థిపై ప్రజా వ్యతిరేకత – విమర్శలు, ఆరోపణల వలయంలో టిడిపి అభ్యర్థి ప్రజాశక్తి – రంపచోడవరం,…

నాలుగో దశ అభ్యర్థుల్లో 28 శాతం మంది కోటీశ్వరులు

May 11,2024 | 23:54

దేశ వ్యాప్తంగా నాల్గవ దశ లోక్‌సభ ఎన్నికలు (మే 13) పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాలకు నిర్వహిస్తున్నారు. ఈ దశలో 1,710 మంది…

చంద్రబాబు హామీల్లో ఒర్జినాలిటీ లేదు : బొత్స

May 11,2024 | 23:50

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :టిడిపి అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒర్జినాలిటీ లేదని, తమ పథకాలన్నింటినీ ఆయన కాపీ కొట్టి మాట్లాడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…

పోలింగ్‌ సిబ్బందికి పోషకాహారం

May 11,2024 | 23:43

సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని గ్రామాల్లో పంచాయతి అధికారులను పురపాలికల్లో ప్రత్యేక నియమిత అధికారులను ఆదేశించింది. ఈనెల 12న సిబ్బంది…