లేటెస్ట్ న్యూస్

  • Home
  • త్వరలో అతిథి శంకర్‌ వివాహం

లేటెస్ట్ న్యూస్

త్వరలో అతిథి శంకర్‌ వివాహం

May 13,2024 | 21:35

కోలీవుడ్‌ హీరోయిన్‌ అతిథి శంకర్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఆమె స్టార్‌ దర్శకుడు శంకర్‌ కుమార్తె. డాక్టర్‌ కాబోయి ఆమె యాక్టర్‌ అయిన విషయం తెలిసిందే.…

స్టేజీపైనే కన్నుమూసిన సతీష్‌జోషి

May 13,2024 | 21:30

ప్రముఖ నటుడు సతీష్‌ జోషి సోమవారం తుదిశ్వాస విడిచారు. మరాఠీలో పలు సీరియళ్లలో నటించి మంచి నటుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘నా స్నేహితుడు సతీష్‌ జోషి..…

ఓటేసిన జూ.ఎన్‌టిఆర్‌, అల్లు అర్జున్‌

May 13,2024 | 21:25

జూనియర్‌ ఎన్‌టిఆర్‌, అల్లు అర్జున్‌ తమ ఓటుహక్కును హైదరాబాద్‌లో వినియోగించుకున్నారు. తల్లి, భార్యతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న జూనియర్‌ ఎన్‌టిఆర్‌.. అందరితో కలిసి…

మళ్లీ తెర మీదికి మీనా

May 13,2024 | 21:20

నటి మీనా వెండితెర మీద మళ్లీ కనిపించబోతున్నారు. నటుడు అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రంలో ముగ్గురు కథానాయకిల్లో ఒకరుగా నటించటానికి సిద్ధమవుతున్నారు. బాలతారగా…

హాలీవుడ్‌ కింగ్‌ ఆఫ్‌ కల్ట్‌ రోజర్‌ కన్నుమూత

May 13,2024 | 21:13

హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ దర్శక, నిర్మాత, నటుడు రోజర్‌ విలియం కోర్మన్‌ (98) కన్నుమూశారు. 1926 ఏప్రిల్‌ 5న డెట్రాయిట్‌లో ఆయన జన్మించారు. కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో…

పోలింగ్‌ కేంద్రాల్లో భారీ ఎత్తున ఓటర్లు

May 13,2024 | 18:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి 67.99 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం మందకొడిగా…

నరసరావుపేటలోనూ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టిడిపి అనుయాయుల దాడి

May 13,2024 | 17:12

పల్నాడు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని నరసరావుపేటలో సోమవారం సాయంత్రం టిడిపి అనుయాయులు హడావుడి సృష్టించారు. ఇక్కడి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ అరవిందబాబు అనుయాయులు సిట్టింగ్‌ ఎమ్మెల్యే,…

పల్నాడులో ఫ్యాక్షన్‌ పంజా…

May 13,2024 | 17:55

గృహ నిర్బంధంలో మాచర్ల అభ్యర్థులు ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్ పల్నాడుప్రాంతంలో అందరూ ఊహించినట్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీల అనుయాయుల మధ్య ఎన్నికల సందర్భంగా సోమవారం పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.…

జనసేనకు ఓటేసుకోని పవన్

May 13,2024 | 16:29

మంగళగిరి : జనసేన పార్టీ అధినేత, పిఠాపురంలో టిడిపి, బిజెపి బలపర్చిన కె.పవన్‌కళ్యాణ్‌ తన పార్టీ గుర్తుకు ఓటేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆయన ఓటు మంగళగిరిలోని…