లేటెస్ట్ న్యూస్

  • Home
  • దండకారణ్యంలో ఆగని వేట

లేటెస్ట్ న్యూస్

దండకారణ్యంలో ఆగని వేట

May 14,2024 | 08:12

8 మంది మావోయిస్టుల కాల్చివేత మందుపాతర పేలి ఇద్దరు చిన్నారుల మృతి ప్రజాశక్తి-చర్ల : మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర భద్రతా బలగాలు వేటను ముమ్మరం చేశాయి. మహారాష్ట్ర…

తిరుపతి జిల్లాలో గాలిలోకి కాల్పులు -పల్నాడులో రబ్బరు బుల్లెట్ల ప్రయోగం

May 14,2024 | 08:09

ప్రజాశక్తి- యంత్రాంగం :రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఎటువంటి ప్రాణనష్టమూ…

CBSE results: బాలికలదే పైచేయి

May 14,2024 | 08:01

సిబిఎస్‌ఇ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల ఫలితాలు విడుదల న్యూఢిల్లీ : సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) 10, 12వ తరగతుల్లో బాలికలు పైచేయి సాధించారు.…

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

May 14,2024 | 00:20

5కిలోమీటర్ల ఎత్తున బూడిద మేఘాలు జకార్తా : ఇండోనేషియాలోని మారుమూల ద్వీపమైన హల్మాహెరాలో మౌంట్‌ ఇబూ అగ్నిపర్వతం సోమవారం ఉదయం బద్దలైంది. ఆకాశంలోకి దాదాపు 5కిలోమీటర్ల ఎత్తున…

వందేళ్ల అనుబంధం- రాయబరేలిలో పోటీపై రాహుల్‌ గాంధీ

May 14,2024 | 00:06

న్యూఢిల్లీ : రాయబరేలితో తన కుటుంబానికి వందేళ్ల అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజల కోసం తమ కుటుంబం నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.…

ఎన్నికల చరిత్రలో ప్రత్యేకమైన రోజు – టిడిపి అధినేత చంద్రబాబు

May 13,2024 | 23:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సోమవారం ప్రత్యేకమైన రోజు అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో…

అభ్యర్థులకు క్రాస్‌ ఓటింగ్‌ గుబులు

May 13,2024 | 23:44

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో :రాష్ట్రంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ‘క్రాస్‌ ఓటింగ్‌’ అభ్యర్థులను కలవరపెడుతోంది. రాష్ట్రంలో అటు పార్లమెంట్‌కు, ఇటు అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగటంతో ఓటర్లకు రెండు…

మోడీ నామినేషన్‌లో పాల్గొననున్న చంద్రబాబు, పవన్‌

May 13,2024 | 23:36

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్‌ కార్యక్రమంలో టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాణ్‌ పాల్గోనున్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి…

రాష్ట్రంలో చెదురుమదురు ఘర్షణలు – పలువురికి గాయాలు

May 13,2024 | 23:32

ప్రజాశక్తి- యంత్రాంగం :రాష్ట్ర వ్యాపంగా సోమవారం జరిగిన ఎన్నికల ప్రక్రియలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టిడిపి, వైసిపి నాయకులు,కార్యర్తలు బాహాబాహికి దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. కర్నూలు…