లేటెస్ట్ న్యూస్

  • Home
  • ప్రజలకు పవన్‌ కృతజ్ఞతలు

లేటెస్ట్ న్యూస్

ప్రజలకు పవన్‌ కృతజ్ఞతలు

May 16,2024 | 22:28

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చూపించిన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ…

దేశంలో అధికార మార్పిడి తప్పదు : సిపిఐ నారాయణ

May 16,2024 | 22:13

ప్రజాశక్తి – తిరుపతి సిటీ : ‘దేశంలోనూ, రాష్ట్రంలోనే అధికార మార్పిడి తప్పదు. పాలకుల విధానాలతో విసుగెత్తిన జనం… తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో చూపటానికి పోలింగ్‌…

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

May 16,2024 | 22:10

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ…

అధికారంలోకి రాగానే ‘ఐప్యాక్‌’పై చర్యలు : దేవినేని

May 16,2024 | 22:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వలంటీరు వ్యవస్థ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వైసిపి ప్రభుత్వం ‘ఐప్యాక్‌’కు కట్టబెట్టిందని, తాము అధికారంలోకి రాగానే దీనిపై చర్యలు తీసుకుంటామని టిడిపి…

మైస్నం మరో సంచలనం.. క్వార్టర్‌ఫైనల్‌కు చేరిక

May 16,2024 | 22:07

బ్యాంకాక్‌: యువ షట్లర్‌ మీరాబా లువాంగ్‌ మైస్నమ్‌ మరో సంచలనం సమోదు చేశాడు. తొలిరౌండ్‌లో 9వ ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాయ్ ను చిత్తుచేసిన మైస్నమ్‌.. ప్రి…

చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు..  గవర్నరుకు వైసిపి ఫిర్యాదు

May 16,2024 | 21:52

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే వైసిపి నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని వైసిపి పేర్కొంది. తక్షణమే చంద్రబాబు,…

అదరగొట్టిన హెచ్‌ఎఎల్‌ క్యూ4 లాభాల్లో 52% వృద్థి

May 16,2024 | 21:37

10 శాతం ఎగిసిన షేర్‌ న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఎల్‌) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)…

జెట్‌ ఎయిర్‌వేస్‌ నరేష్‌ గోయల్‌ సతీమణి మరణం

May 16,2024 | 21:50

ముంబయి : జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకులు నరేష్‌ గోయల్‌ భార్య అనితా గోయల్‌ మరణించారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ముంబయిలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స…

టెక్‌ మహీంద్రా మాజీ బాస్‌ వినీత్‌ నయ్యర్‌ మృతి

May 16,2024 | 21:30

ముంబయి : టెక్‌ మహీంద్రా లిమిటెడ్‌ మాజీ సిఇఒ వినీత్‌ నయ్యర్‌ (85 ఏళ్లు) మృతి చెందారు. ఐఎఎస్‌ అధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన…