రోడ్లు నిర్మించాలి.. ఐటిడిఎ డిఎ కార్యాలయం వద్ద గిరిజనులు ధర్నా
ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం కొండలపైన మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని…