లేటెస్ట్ న్యూస్

  • Home
  • Bonds: 22,217 ఎన్నికల బాండ్ల జారీ

లేటెస్ట్ న్యూస్

Bonds: 22,217 ఎన్నికల బాండ్ల జారీ

Mar 14,2024 | 07:55

సుప్రీంకోర్టులో ఎస్‌బిఐ అఫిడవిట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 2019 ఏప్రిల్‌ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు సుమారు 22,217 ఎలక్టోరల్‌ బాండ్లను జారీ స్టేట్‌…

ఇసిల నియామకంపై అత్యవసర విచారణ

Mar 14,2024 | 07:53

15న విచారించేందుకు సిజెఐ నిర్ణయం  సెలక్షన్‌ కమిటీ సమావేశంపై అధిర్‌ రంజన్‌ చౌదరి లేఖ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ఎన్నికల…

నేడు కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌

Mar 14,2024 | 07:49

దేశవ్యాప్తంగా వేలాది మంది హాజరు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నేడు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్‌లో…

CAA: రాజ్యాంగ పునాదిపైనే దాడి

Mar 14,2024 | 07:39

సిఎఎపై సర్వత్రా విమర్శలు న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన సిఎఎను ‘దేశ రాజ్యాంగం యొక్క పునాదిపై దాడి’గా సిపిఎం నాయకులు ఎంవై…

18 నుంచి ఒంటిపూట బడులు

Mar 14,2024 | 07:14

విద్యాశాఖ ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌…

నేడు టిడిపి రెండో జాబితా..  25 అసెంబ్లీ, 8 ఎంపిలతో ప్రకటన!

Mar 13,2024 | 23:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అభ్యర్థుల రెండో జాబితా గురువారం విడుదల కానుంది. ప్రకటించే స్థానాలపై పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. పొత్తులో భాగంగా…

సామన్యుడి కోసం రైళ్లేవీ!

Mar 13,2024 | 23:23

రైళ్ళు ఎవరి కోసం నడుపు తున్నారో అర్థం కావటంలేదు. ఈ మధ్య అన్నీ ఎ.సి రైళ్ళు నడుపు తున్నారు. వందేభారతం, వందే మాతరం అంటూ ఎ.సి లోనే…

వామపక్షాలతో కలిసి ముందుకు.. ఢిల్లీలో వైఎస్‌ షర్మిల వెల్లడి

Mar 14,2024 | 00:13

 175 స్థానాల్లోనూ పోటీ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి ముందుకెళ్తామని, ఈ దిశగా సిపిఎం, సిపిఐతో చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌…

చట్టాలు చేయాలని ఉత్తర్వులివ్వలేం : హైకోర్టు

Mar 14,2024 | 00:02

ప్రజాశక్తి – అమరావతి : హైదరాబాద్‌ను మరో పదేళ్ల పాటు ఎపి, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు…