లేటెస్ట్ న్యూస్

  • Home
  • స్లో ఓవర్‌రేట్‌.. శ్రేయస్‌కు రూ.12 లక్షలు జరిమానా

లేటెస్ట్ న్యూస్

స్లో ఓవర్‌రేట్‌.. శ్రేయస్‌కు రూ.12 లక్షలు జరిమానా

Apr 17,2024 | 18:25

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ నమోదు చేసినందుకు కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు ఐపీఎల్‌ నిర్వాహకులు రూ.12 లక్షలు జరిమానా విధించారు. మరోసారి ఇది పునరావృతం…

ట్రైనీ నర్సుపై అత్యాచారయత్నం

Apr 17,2024 | 22:06

విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో రోగి సహాయకుడి ఘాతుకం ప్రజాశక్తి- విజయనగరం కోట : విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం రాత్రి ఓ ట్రైనీ నర్సుపై…

ఈనెల 19న చంద్రబాబు నామినేషన్‌..!

Apr 17,2024 | 16:02

అమరావతి :ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరికొద్దిరోజులే సమయం ఉంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈసారి గెలుపు తమదే అంటూ ఎవరికి వారు ధీమాగా…

మేడిగడ్డ పునరుద్ధరణకు ముందుకొచ్చిన ఎల్‌అండ్‌టీ..!

Apr 17,2024 | 15:32

తెలంగాణ: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. అయితే, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై అప్పటి ప్రతిపక్షం,…

రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు

Apr 17,2024 | 14:45

తుళ్లూరు: రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. గతంలో ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇది ధ్వంసమైనట్లు…

ఒంటిమిట్టలో వేడుకగా ధ్వజారోహణం

Apr 17,2024 | 22:33

 వైభవంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ప్రజాశక్తి – ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి…

జనసేన అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత

Apr 17,2024 | 21:41

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో  : శ్రీరామనవమి సందర్భంగా జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బి- ఫారాలను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అందజేశారు. మంగళగిరిలోని…

నార్పలలో రూ.2,84,800 సీజ్‌

Apr 17,2024 | 14:13

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల పరిధిలోని బందలవాడ బ్రిడ్జి వద్ద బుధవారం ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి ఎఫ్‌ ఎస్‌ టి టీం రవీంద్రనాథ్‌ రెడ్డి ల ఆధ్వర్యంలో…

నేత్రపర్వంగా భద్రాద్రి సీతారాముల కల్యాణం

Apr 17,2024 | 13:18

భద్రాచలం : శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కల్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…