లేటెస్ట్ న్యూస్

  • Home
  • పేదలకు అండ ఎర్రజెండా

లేటెస్ట్ న్యూస్

పేదలకు అండ ఎర్రజెండా

Apr 21,2024 | 08:46

విద్వేష రాజకీయాలకు స్వస్తి పలకాలంటే బిజెపిని గద్దెదించాలి సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి- యంత్రాంగం : ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాటం చేస్తున్న సిపిఎంను…

మోడీది అవినీతి పాఠశాల : రాహుల్‌

Apr 21,2024 | 08:45

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ‘అవినీతి పాఠశాల’ను నడుపుతున్నారని, ‘ఇండియా’ ఫోరం అధికారంలోకి వస్తే ఆ పాఠశాలకు తాళం పడుతుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ…

చైనా నుంచి పెరిగిన భారత దిగుమతులు

Apr 21,2024 | 08:44

న్యూఢిల్లీ : చైనా దిగుమతులపై ప్రేలాపణలు చేసే బిజెపి సర్కార్‌ ఆ దేశం ఉఉత్పత్తుల కొనుగోళ్లను మరింత పెంచింది. విదేశీ వస్తువులను భారీగా అడ్డుకుంటామని.. స్వదేశీ భజనా…

మను బకర్‌ ప్రపంచరికార్డు

Apr 21,2024 | 08:35

పారిస్‌ ఒలింపిక్స్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌ న్యూఢిల్లీ: మహిళా స్టార్‌ షూటర్‌ మను బకర్‌ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. డా.కర్ణి సింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో జరుగుతున్న పారిస్‌…

ఇకపై అన్ని వయస్సుల వారికి వైద్య బీమా : ఐఆర్‌డిఎ వెల్లడి

Apr 21,2024 | 08:34

న్యూఢిల్లీ : వైద్య బీమా పాలసీ కొనుగోలుకు వయస్సు నిబంధనను ఎత్తివేస్తూ ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డిఎ) నిర్ణయం తీసుకుంది. పాలసీ కొనుగోలు…

పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం

Apr 21,2024 | 08:33

తెలంగాణలో వడగళ్ల వాన, గాలి బీభత్సం పంటలకు తీవ్ర నష్టం ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో శనివారం భారీ వర్షం…

అన్నమయ్య జిల్లాలో విషాదం

Apr 21,2024 | 08:29

భర్తతో గొడవ.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య ప్రజాశక్తి-గాలివీడు (అన్నమయ్య జిల్లా) : అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన…

పాటియాలలో ఉధృతంగా రైతన్నల పోరాటం

Apr 21,2024 | 08:26

నాలుగు రోజులుగా పట్టాలపై బైఠాయింపు  54 రైళ్ల రద్దు న్యూఢిల్లీ/పాటియాలా : పంజాబ్‌లో రైతన్నల పోరాటం మళ్లీ ఉధృతమవుతోంది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టపరమైన గ్యారంటీ…

వేధింపులు ఆగేదెన్నడు?

Apr 21,2024 | 08:14

పని ప్రదేశంలో మహిళలు అనేక రకాల వేధింపులకు గురవుతున్నారు. ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) విడుదల చేసిన వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్యం నివేదిక పని ప్రదేశంలో…