లేటెస్ట్ న్యూస్

  • Home
  • 20 మంది వైసిపి నేతలకు గన్‌మెన్ల తొలగింపు

లేటెస్ట్ న్యూస్

20 మంది వైసిపి నేతలకు గన్‌మెన్ల తొలగింపు

Feb 27,2024 | 17:49

అమరావతి: కడప జిల్లాలో 20 మంది వైసిపి నేతలకు అనధికారికంగా ఇచ్చిన గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగించింది. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం…

తన పేరు లేదని శిలాఫలకాలను ధ్వంసం చేసిన వైసిపి సర్పంచ్‌

Feb 27,2024 | 18:05

ప్రజాశక్తి- యర్రగొండపాలెం: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గం వైసిపి మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పెద్దారవీడు మండలం చట్లమిట్ట, రేగుమానుపల్లి గ్రామాలకు ఒకే సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయంలో ఏర్పాటు…

వైసిపితో ప్రాణ హాని ఉంది.. మీరైనా భద్రత కల్పించండి.. : సీఎం రేవంత్‌కు దస్తగిరి విజ్ఞప్తి

Feb 27,2024 | 16:38

అమరావతి : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి తెలంగాణ ప్రభుత్వానికి భద్రత కల్పించాలని కోరాడు. కేసులో అప్రూవర్‌గా మారినందుకుగాను వైసీపీ ప్రభుత్వం…

రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌

Feb 27,2024 | 16:44

హైదరాబాద్‌ : గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌కి చెందిన పలువురి ప్రముఖుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ డ్రగ్స్‌ కేసులో డైరెక్టర్‌ క్రిష్‌…

తెలంగాణలో రేపటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు

Feb 27,2024 | 16:17

హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు తెలిపింది. మార్చి…

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Feb 27,2024 | 16:13

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణ ప్రక్రియలో సేకరించిన భూముల్లో ఇచ్చిన ప్లాట్స్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను ధర్మాసనం కొట్టివేసింది.…

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులుగా జిల్లా ఆసుపత్రులు : సిఎం రేవంత్‌రెడ్డి

Feb 27,2024 | 16:28

హైదరాబాద్‌: తెలంగాణ వైద్య రంగంలో పెట్టుబడులకు వివిధ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్‌ మంగళవారం సీఎం రేవంత్‌…

స్కూల్‌ యూనిఫాంలు వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం

Feb 27,2024 | 15:52

ఇంటర్నెట్‌డెస్క్‌ : చిన్నారులు ధరించే స్కూల్‌ యూనిఫాంలు వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా విద్యార్థినులు స్కూల్‌ యూనిఫాంలో ఆటలు ఆడాలంటే…

తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

Feb 27,2024 | 15:27

తిరుమల : తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు యాత్రికులు 12 కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో…