లేటెస్ట్ న్యూస్

  • Home
  • మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి : మంత్రి సీతక్క

లేటెస్ట్ న్యూస్

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి : మంత్రి సీతక్క

Feb 11,2024 | 15:18

ములుగు : మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. యాత్రికులు పెద్ద ఎత్తున తరలి వెచ్చే అవకాశం ఉన్నందున యాత్రికులకు అసౌకర్యాలు కలగకుండా…

తెలంగాణలో భారీగా ఎంపీడీవోల బదిలీ

Feb 11,2024 | 15:06

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల బదిలీలు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. సొంత జిల్లాలో పని చేస్తున్న వారితోపాటు మూడేళ్లకుపైగా ఒకే…

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనుకు కెవిపిఎస్‌ నాయకుల పరామర్శ

Feb 11,2024 | 15:01

విచారణ లేకుండ దీర్ఘకాలం రిమాండ్‌లో మగ్గిన శ్రీనుకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ప్రజాశక్తి-విజయవాడ : కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టు బెయిల్‌ మంజూరు…

విజయవాడ విద్యుత్‌ ధర్నాలో పాల్గొనవద్దు.. సిఐటియు నేతలకు పోలీసు నోటీసులు

Feb 11,2024 | 14:23

 ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : ఈనెల 12వ తేదీన యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన ధర్నాలో పాల్గొనవద్దని.. తిరుపతి అలిపిరి…

అండర్‌-19 వరల్డ్‌ కప్‌.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Feb 11,2024 | 14:17

అండర్‌-19 వరల్డ్‌ కప్‌ లో నేడు భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 10 ఓవర్లు…

దగా డీఎస్సీని రద్దు చేయాలి : ఏఐవైఎఫ్‌

Feb 11,2024 | 13:00

మెగా డీఎస్సీ కోరుతూ సీఎం ఇంటి ముట్టడికి ఏఐవైఎఫ్‌ పిలుపు ఉద్రిక్తత..నాయకులు అరెస్ట్‌ ప్రజాశక్తి-విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ పోస్టుల సంఖ్య 6వేల 100…

పాకిస్తాన్‌లో రీపోలింగ్‌.. ఈసీ కీలక నిర్ణయం

Feb 11,2024 | 12:29

పాకిస్తాన్‌లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోన్న వేళ.. పాకిస్తాన్‌ ఎన్నికల సంఘం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుమారు 40 పోలింగ్‌ కేంద్రాల్లో…

సమీర్‌ వాంఖడేపై ఈడీ కేసు

Feb 11,2024 | 12:07

ముంబయి: సినీనటుడు షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం అడిగారన్న ఆరోపణలపై ఎన్‌సీబీ ముంబయి మాజీ జోనల్‌ డైరెక్టరు…

నేడు ‘మహాస్వాప్నికుడు’ పుస్తకావిష్కరణ

Feb 11,2024 | 11:56

ప్రజాశక్తి-అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై సీనియర్‌ జర్నలిస్ట్‌ పూల విక్రమ్‌ రచించిన ‘మహాస్వాప్నికుడు’ పుస్తకాన్ని విజయవాడలో నేటి సాయంత్రం నాలుగు గంటలకు…