‘కెఆర్ఎంబి కార్యాలయాన్నివిజయవాడలో ఏర్పాటు చేయాలి’
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణానదీ యజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని ఎపి సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకటగోపాల కృష్ణారావు కోరారు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణానదీ యజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని ఎపి సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకటగోపాల కృష్ణారావు కోరారు.…
ప్రజా సంఘాల సదస్సు డిమాండ్ ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని జిల్లా…
ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం) : విశాఖపట్నం నుంచి ఒడిశాకు తరలిస్తున్న 42 కేజీల గంజాయిని శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…
సంఘం జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు…
శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై భాను దర్శకత్వంలో కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ…
మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో వేసిన మ్యాసివ్ సెట్లో తన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఈ చిత్రం కోసం…
సైరా పదిన్నర సంవత్సరాల వయసులో బటర్ఫ్లై అనే నవలను రాసింది. సైర మన దేశంలోనే అతిపిన్న వయస్కురాలైన నవలా రచయిత. ఇప్పుడు సైరా వయస్సు 13 సంవత్సరాలు.…
లక్నో : దేశంలో మరోసారి హెచ్ఐవి కేసులు వెలుగుచూశాయి. లక్నో జిల్లా జైలులో 63 మంది ఖైదీలకు హెచ్ఐవి సోకిందని తాజాగా జైలు అధికారులు వెల్లడించారు. గతేడాది…
బకాయి డీఏలు చెల్లించాలి సస్పెండ్ చేసిన ఉదోగ్యులను విధుల్లోకి తీసుకోవాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని డిమాండ్ నగరంలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా ప్రజాశక్తి-విజయనగరం టౌన్…