లేటెస్ట్ న్యూస్

  • Home
  • ధోనీ తండ్రితో సమానం: పథీరన

లేటెస్ట్ న్యూస్

ధోనీ తండ్రితో సమానం: పథీరన

May 4,2024 | 23:15

చెన్నై : ఐపిఎల్‌లో నిలకడగా రాణిస్తున్న బౌలర్లలో పథీరన ఒకడు. శ్రీలంకకు చెందిన ఈ యువ పేసర్‌ సీజన్‌-17వ నిలకడగా రాణిస్తున్నాడు. డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌గా చెన్నై…

న్యాయం చేస్తాం…  రోహిత్‌ వేముల తల్లికి

May 5,2024 | 00:18

తెలంగాణ సిఎం హామీ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.…

ప్రమాదకర స్థితిలో దేశం

May 4,2024 | 23:04

మోడీని గద్దె దింపి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం  తిరుపతి ఎన్నికల సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజాశక్తి -తిరుపతి సిటీ : ప్రస్తుతం దేశం ప్రమాదకర పరిస్థితుల్లో…

అబద్ధాలకు ఓటేస్తే ఆస్తులు పోతాయ్

May 4,2024 | 23:02

 దోపిడీ రాజ్యం కూలిపోతుంది  రేపల్లె, గుడివాడలో పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి- యంత్రాంగం :‘వచ్చే ఎన్నికల్లో కూటమిదే అధికారం… దోపిడీ రాజ్యం కూలిపోతుంది.. అబద్ధాలకు ఓటేస్తే ఆస్తులు పోతారు’…

ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని దోచేశారు : బాలకృష్ణ

May 4,2024 | 22:56

ప్రజాశక్తి – యలమంచిలి (అనకాపల్లి) : ‘ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చారు.. అందరి నడ్డి విరిచారు. ప్రశ్నించేవాడిని నోరెత్తకుండా చేశారు… యువతను గంజాయికి బానిసలను చేశారు..…

బిజెపితో దేశం అథోగతే నిరుద్యోగ భూతంతో భారత్‌ సతమతం

May 4,2024 | 22:54

 ‘దేశ ఆర్థిక పరిస్థితి-మన భవిష్యత్తు’ సదస్సులో పరకాల ప్రభాకర్‌ ప్రజాశక్తి – కడప ప్రతినిధి : బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే దేశం అథోగతి పాలవుతుందని ప్రముఖ…

కమ్యూనిస్టులతోనే అన్ని వర్గాలకు ఆదరణ

May 4,2024 | 22:03

 సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల ప్రచారానికి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో సిపిఎం అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సిపిఎంతోనే అన్ని వర్గాలకు ఆదరణ…

స్టీల్‌ప్లాంట్‌పై రాజకీయ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయాలి

May 4,2024 | 21:57

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై రాజకీయ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు రమేష్‌ కుమార్‌…

పోస్టల్‌ బ్యాలెట్‌పై స్పష్టత ఇవ్వాలి : ఇసికి టిడిపి వినతి

May 4,2024 | 21:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియపై అధికారులకు స్పష్టతనిచ్చి ప్రక్రియను ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌…