లేటెస్ట్ న్యూస్

  • Home
  • వినియోగదారుల కోర్టుల్లో లాయర్లపై దావాలు చెల్లవు

లేటెస్ట్ న్యూస్

వినియోగదారుల కోర్టుల్లో లాయర్లపై దావాలు చెల్లవు

May 14,2024 | 23:58

 సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు  2007 నాటి ఫోరం తీర్పు కొట్టివేత న్యూఢిల్లీ : సేవల్లో లోపాన్ని ఎత్తిచూపుతూ న్యాయవాదులపై వినియోగదారుల కోర్టుల్లో దావాలు వేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం…

పతంజలి కేసులో నిర్ణయాన్ని రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు

May 15,2024 | 00:05

న్యూఢిల్లీ : ప్రజలను తప్పుదారి పట్టించేలా వాణిజ్య ప్రకటనలు జారీ చేస్తున్న కేసులో యోగా గురు రామ్‌దేవ్‌, ఆయన సహాయకుడు బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు కోర్టు…

‘ఉక్కు’ ఉద్యమానికి విద్యార్థుల మద్దతు

May 14,2024 | 23:48

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి నగరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు మద్దతు తెలిపారు.…

జెసి ప్రభాకర్‌రెడ్డిపై ఇడి ఛార్జిషీట్‌

May 14,2024 | 23:42

ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి : మనీలాండరింగ్‌ కేసులో అనంతపురం జిల్లా టిడిపి సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డిపై మంగళవారం ఇడి ఛార్జిషీట్‌ దాఖలు…

శాంటోకు పగ్గాలు

May 14,2024 | 23:04

టి20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన ఢాకా: వెస్టిండీస్‌, అమెరికా వేదికగా జూన్‌ 2నుంచి జరిగే టి20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బిసిబి) 15మంది ఆటగాళ్లతో కూడిన…

Thailand open 2024: మెయిన్‌ డ్రాకు మస్మన్‌ అర్హత

May 14,2024 | 23:02

బ్యాంకాక్‌: థాయ్ లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మెయిన్‌ డ్రాకు మస్మన్‌ అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మస్మన్‌ 21-19, 21-9తో హాంకాంగ్‌కు చెందిన…

24న ఎస్‌ఎస్‌సి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష :  దేవానందరెడ్డి

May 14,2024 | 22:31

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎస్‌ఎస్‌సి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఈ నెల 24న ఉదయం 9:30 నుంచి 12:45 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల…

అదరగొట్టిన ప్రభుత్వ బ్యాంక్‌లు

May 14,2024 | 22:10

రూ.1.4 లక్షల కోట్ల రికార్డ్‌ లాభాలు న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మెరుగైన ప్రగతిని కనబర్చుతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24లో ఏకంగా 35 శాతం…

ఎఐతో ఉద్యోగాలకు పెను ముప్పు

May 14,2024 | 22:07

ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా హెచ్చరిక జ్యూరిచ్‌ : కృత్రిమ మేధా(ఎఐ)తో ఉద్యోగాలకు పెను ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా…