లేటెస్ట్ న్యూస్

  • Home
  • Good Friday సందేశం – సిఎం జగన్‌ ట్వీట్‌

లేటెస్ట్ న్యూస్

Good Friday సందేశం – సిఎం జగన్‌ ట్వీట్‌

Mar 29,2024 | 11:22

కర్నూలు : గుడ్‌ ఫ్రైడే సందర్భంగా …. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. మానవాళి కోసం జీసస్‌ చేసిన త్యాగానికి గుర్తు…

రాష్ట్ర వ్యాప్తంగా వడగాడ్పులు

Mar 29,2024 | 10:27

అప్రమత్తంగా ఉండండి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎండలు తీవ్రమయ్యాయి. గురువారం పలు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా…

కెటిఆర్‌ పై కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు – కేసు నమోదు

Mar 29,2024 | 09:51

హనుమకొండ (తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ … గురువారం పిసిసి నాయకుడు బత్తిని శ్రీనివాస్‌…

ఉపాధి హామీ కూలీలకు పెరిగిన రోజువారీ వేతనం

Mar 29,2024 | 08:59

-ఎపి, తెలంగాణలో రూ.28 చొప్పున పెంపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఉపాధి హామీ కూలీల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం, వారి రోజువారీ వేతనాలను స్వల్పంగా పెంచింది. వివిధ రాష్ట్రాలకు…

సరిహద్దుల నుంచి బలగాల పూర్తి ఉపసంహరణ

Mar 29,2024 | 08:58

ఇతర సమస్యలపైనా దృష్టి భారత్‌, చైనా వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో అంగీకారం న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వద్ద భద్రతా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం, ఇతర…

చింతలపూడిలో 563 సైకిళ్ళు స్వాధీనం

Mar 29,2024 | 08:57

ప్రజాశక్తి- పొన్నూరు రూరల్‌ (గుంటూరు జిల్లా) :గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలోని ఓ రైస్‌ మిల్లులో గురువారం సాయంత్రం ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు…

సరుకు రవాణాలో విశాఖ పోర్టు సరికొత్త రికార్డు

Mar 29,2024 | 08:56

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) :విశాఖపట్నం పోర్టు అథారిటీ సరుకు రవాణాలో నూతన రికార్డును నెలకొల్పిందని పోర్టు కార్యదర్శి టి వేణుగోపాల్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.…

వైసిపి హయాంలో అభివృద్ధి శూన్యం

Mar 28,2024 | 22:21

– ‘నిజం గెలవాలి’ యాత్రలో భువనేశ్వరి ప్రజాశక్తి – యంత్రాంగం :వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి శూన్యమని, అవినీతి, మద్యం, ఇసుక, మాదకద్రవ్యాలతో రాష్ట్రాన్ని దోచుకోవడమే…