లేటెస్ట్ న్యూస్

  • Home
  • 27న భీమిలిలో సభలో సిఎం జగన్‌ ఎన్నికలపై దిశానిర్దేశం : మంత్రి బొత్స

లేటెస్ట్ న్యూస్

27న భీమిలిలో సభలో సిఎం జగన్‌ ఎన్నికలపై దిశానిర్దేశం : మంత్రి బొత్స

Jan 25,2024 | 12:10

ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిఎం జగన్‌ నాయకత్వంలో ఈనెల 27న భీమిలిలో జరగనున్న పార్టీ కేడర్‌ ప్రాంతీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్‌…

IND vs ENG, 1st Test : ఈసారి బూమ్రాకు వికెట్‌.. ఇంగ్లాండ్‌ 155/7

Jan 25,2024 | 13:46

పేసర్‌ బుమ్రాకి ఈ మ్యాచ్లో తొలి వికెట్‌ దక్కింది. 13 పరుగులు చేసిన రెహాన్‌.. బుమ్రా వేసిన 48 ఓవర్‌లో శిఖర్‌భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.…

వైసిపి నాయకుల మధ్య ఘర్షణ – పగిలిన తల

Jan 25,2024 | 11:10

ప్రజాశక్తి-చాగల్లు : భవనం ప్రారంభ విషయంలో వైయస్సార్ పార్టీ నాయకులు మధ్య వివాదం తలెత్తింది. పదిమంది రెండు వర్గాలుగా విడిపోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అందులో ఒకరు…

‘పాపాఘ్ని’లో మైనింగ్‌ జరగడం లేదు : ప్రభుత్వం

Jan 25,2024 | 10:32

ప్రజాశక్తి-అమరావతి : అన్నమయ్య జిల్లాలో పాపాఘ్ని నది ప్రాంత వెంబడి మైనింగ్‌ జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు సమగ్ర వివరాలతో కౌంటర్‌…

అమరావతి రైతులకు ఉద్యమాభివందనాలు : లోకేష్‌

Jan 25,2024 | 10:29

ప్రజాశక్తి-అమరావతి : అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1,500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్‌ ఎక్స్‌ (ట్విటర్‌)గా స్పందించారు. ”కుట్రలు,…

వ్యవసాయానికి రూ.15 వేల కోట్లు !

Jan 25,2024 | 09:49

 ఆర్థిక శాఖకు వ్యవసాయ శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : వ్యవసాయ రంగానికి అంచనాగా దాదాపు రూ.15 వేల కోట్లు కావాల్సివుంటుందని…

మనవరాలిపై తాత పైశాచికత్వం

Jan 25,2024 | 09:47

ప్రజాశక్తి- కోటబొమ్మాళి (శ్రీకాకుళం జిల్లా) : మనవరాలిపై తాత పైశాచికత్వానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన…

బిఇడి కౌన్సెలింగ్‌ ఎందుకు చేయలేదు? : హైకోర్టు

Jan 25,2024 | 09:46

ప్రజాశక్తి-అమరావతి : ఎడ్‌సెట్‌ నిర్వహించి ఏడు నెలలు అవుతున్నా.. బిఇడి కౌన్సెలింగ్‌ చేపట్టకపోవడంపై వవరణ ఇవ్వాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌, ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ను…

విఆర్‌ఎలకు పే స్కేల్‌ అమలు చేయాలి

Jan 25,2024 | 09:44

ఎపి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని విఆర్‌ఎలకు తెలంగాణ తరహాలో పే స్కేల్‌ను, ఉద్యోగోన్నతులను అమలు చేయాలని ఎపి గ్రామ రెవెన్యూ…