లేటెస్ట్ న్యూస్

  • Home
  • రెమాల్‌ తుపాను ఎఫెక్ట్ – కొల్‌కతా విమానాశ్రయం మూసివేత

లేటెస్ట్ న్యూస్

రెమాల్‌ తుపాను ఎఫెక్ట్ – కొల్‌కతా విమానాశ్రయం మూసివేత

May 26,2024 | 08:57

కొల్‌కతా : రెమాల్‌ తుపాను ప్రభావం వల్ల పెనుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ పరిశోధనా సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కొల్‌కతాలోని…

తులసి మరణం అంగన్‌వాడీ ఉద్యోగులకు తీరనిలోటు

May 26,2024 | 08:28

యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ విశాఖ జిల్లా అధ్యక్షులు వై.తులసి అకాలమరణం…

సిఐటియు తూ.గో. జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులోవ హఠాన్మరణం

May 26,2024 | 08:17

ప్రజాశక్తి- రౌతులపూడి : సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవ (39) శనివారం హఠాన్మరణం చెందారు. ఆయన స్వగ్రామైన రౌతులపూడి మండలం రామకృష్ణాపురంలోని తన…

పరిశోధనలకు 581 కోట్లు కేటాయించిన వెనిజులా

May 26,2024 | 08:11

కారకాస్ : వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అనేక శాస్త్రీయ పరిశోధన ప్రాజెక్టులకు నిధులు ప్రకటించారు. వీటితో దేశంలో ఉత్పత్తిని పెంచడంపై ప్రత్యక్ష ప్రభావం చూపగల 210…

అసైన్డ్‌ భూములను కాజేసిన సిఎస్‌

May 26,2024 | 08:10

జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ ఆరోపణ పరువునష్టం దావా వేస్తా : సిఎస్‌ జవహర్‌రెడ్డి ప్రజాశక్తి- సీతమ్మధార (విశాఖపట్నం)/అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్రలో రూ.2000 కోట్ల విలువైన…

పిల్లల కోసం స్వరం పెంచుతా..!

May 26,2024 | 08:06

ముంబైలో నటుడు రణధీర్‌కపూర్‌, బబితకు జన్మించారు కరీనా. ఆమె అక్క కరిష్మా కూడా నటే. ఆమె తాత (తండ్రికి తండ్రి) రాజ్‌కపూర్‌ ప్రముఖ బాలీవుడ్‌ నటులు. కరీనా…

యుపీలో రోడ్డు ప్రమాదం – 11 మంది మృతి

May 26,2024 | 08:04

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 30 మందికి పైగా బస్సు ప్రయాణికులు గాయపడ్డారు.…

కౌంటింగ్‌కు అదనపు భద్రత

May 26,2024 | 08:03

56 మంది పోలీసు అధికారులకు ప్రత్యేక డ్యూటీ  అత్యధికంగా మాచర్లకు ఎనిమిది మంది ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోలింగు అనంతరం రాష్ట్రంలో హింస చేలరేగిన…