లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘ఉక్కు’కు కోకింగ్‌ కోల్‌ కొరత సృష్టించిన

లేటెస్ట్ న్యూస్

‘ఉక్కు’కు కోకింగ్‌ కోల్‌ కొరత సృష్టించిన

Apr 18,2024 | 23:50

స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌భట్‌ను తొలగించాలి 21న కార్మిక గర్జన : సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :  వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు కోకింగ్‌ కోల్‌ కొరత సృష్టించిన…

మూటలు మోసిన కురుక్షేత్ర బిజెపి అభ్యర్థి జిందాల్‌

Apr 18,2024 | 23:27

హర్యానా : లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల ప్రచారం వేడెక్కుతోంది. ఈ ప్రచారంలో అభ్యర్థులు పోటీపడి ఓటర్లను మెప్పించడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ…

యుపి బరిలో తెలంగాణ మహిళ

Apr 18,2024 | 23:24

లక్నో : తెలంగాణ మహిళ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె పేరు శ్రీకళారెడ్డి. ఈమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె…

క్లీన్‌చిట్‌ పొందిన అధికారులపై దర్యాప్తు : సిఇఒకు టిడిపి ఫిర్యాదు

Apr 18,2024 | 22:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 74 మంది అధికారులకు ప్రభుత్వం క్లీన్‌చిట్‌ ఇవ్వడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని టిడిపి కోరింది. ఈ మేరకు రాష్ట్ర…

ఆటకు మొమొటో అల్విదా

Apr 18,2024 | 22:25

టోక్యో: జపాన్‌ బ్యాడ్మింటన్‌ స్టార్‌ కెంటో మెమొటా ఆటకు వీడ్కోలు పలికాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ సాధించడంలో విఫలమైన మెమొటా గురువారం బ్యాడ్మింటన్‌లో తన సుదీర్ఘ ప్రస్థానానికి…

మిమ్స్‌ ఉద్యోగుల పోరాటం స్ఫూర్తి దాయకం

Apr 18,2024 | 22:17

సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరామమ్మ జైల్‌ నుంచి విడుదలైన వారికి ఘన స్వాగతం ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ మిమ్స్‌ యాజమాన్య…

వైసిపి ఎల్‌ఇడి ప్రచార రథాలు ప్రారంభం

Apr 18,2024 | 22:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు నేరుగా వివరించేందుకు రూపొందించిన ఎల్‌ఇడి ప్రచార రథాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

చీఫ్‌ జస్టిస్‌ను కలిసిన బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌

Apr 18,2024 | 22:10

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్‌ ద్వారకానాథ్‌రెడ్డి, ఎస్‌ కృష్ణమోహన్‌ గురువారం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌…

గాయంతో పారిస్‌ ఒలింపిక్స్‌కు శ్రీశంకర్‌ దూరం

Apr 18,2024 | 22:05

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత లాంగ్‌జంపర్‌ మురళీ శ్రీశంకర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తీవ్ర మోకాలి గాయం కారణంగా పారిస్‌ ఒలింపిక్స్‌ నుంచి వైదొలుగుతున్నట్లు…