లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఎన్నికల ప్రక్రియను సందర్శించేందుకు 23 దేశాల ప్రతినిధులు

లేటెస్ట్ న్యూస్

ఎన్నికల ప్రక్రియను సందర్శించేందుకు 23 దేశాల ప్రతినిధులు

May 4,2024 | 23:35

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను భారత ఎన్నికల కమిషన్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో చేపట్టే ఈ ఎన్నికలను వాటి పారదర్శకతను ప్రత్యేక్షంగా సందర్శించేందుకుగాను అంతర్జాతీయ ఎన్నికల…

లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ వేసిన తొలి థర్డ్‌ జెండర్‌

May 4,2024 | 23:34

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు తొలిసారి ఓ థర్డ్‌ జెండర్‌ వ్యక్తి నామినేషన్‌ దాఖలు చేశాడు. ఇతని పేరు రాజన్‌ సింగ్‌ (26). దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం…

ఖగారియాలో సిపిఎం జెండా

May 4,2024 | 23:32

 అభ్యర్థి సంజయ్ కుమార్‌ కుష్వాహా  బీహార్‌లో ఇండియా బ్లాక్‌లో భాగంగా పోటీ ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : కంటికి కనిపించనంత వరకు విస్తరించి ఉన్న మొక్కజొన్న…

తిరుమలలో వడగళ్ల వాన

May 5,2024 | 00:05

ప్రజాశక్తి -తిరుమల : తిరుమలలో మూడు రోజులుగా వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సూర్యుడి భగభగలతో దాదాపు 42 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు వర్షాల రాకతో 20…

కుమారుని నామినేషన్‌ వేళ బ్రిజ్‌భూషణ్‌ భారీ హంగామా

May 4,2024 | 23:27

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ కైసర్‌గంజ్‌ స్థానానికి బిజెపి అభ్యర్థిగా శనివారం నామినేషన్‌ వేసిన…

మోడీ పర్యటనపై టిడిపిలో ఆందోళన

May 4,2024 | 23:25

 హోదా, విభజన హామీలు, ‘ఉక్కు’ పై స్పందిస్తారా?  హామీ ఇవ్వకపోతే ఇబ్బంది అంటున్న నేతలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంపై…

రేసులోకి బెంగళూరు

May 5,2024 | 00:59

 గుజరాత్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపు  హ్యాట్రిక్‌ విజయాలతో పై.. పైకి బెంగళూరు: ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పని గెలవాల్సిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సత్తా…

ధోనీ తండ్రితో సమానం: పథీరన

May 4,2024 | 23:15

చెన్నై : ఐపిఎల్‌లో నిలకడగా రాణిస్తున్న బౌలర్లలో పథీరన ఒకడు. శ్రీలంకకు చెందిన ఈ యువ పేసర్‌ సీజన్‌-17వ నిలకడగా రాణిస్తున్నాడు. డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌గా చెన్నై…

న్యాయం చేస్తాం…  రోహిత్‌ వేముల తల్లికి

May 5,2024 | 00:18

తెలంగాణ సిఎం హామీ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.…