లేటెస్ట్ న్యూస్

  • Home
  • 6న గాజు గ్లాసు వివాదంపై విచారణ

లేటెస్ట్ న్యూస్

6న గాజు గ్లాసు వివాదంపై విచారణ

May 2,2024 | 23:24

ప్రజాశక్తి-అమరావతి : జనసేన ఎన్నికల చిహ్నం గాజు గ్లాసును ఆ పార్టీ పోటీ ప్రభావం లేని చోట్ల ఆ చిహ్నాన్ని ఫ్రీ సింబల్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ…

దొంగ నోట్లు, గోల్డ్‌ కాయిన్స్‌ స్వాధీనం

May 2,2024 | 23:19

ప్రజాశక్తి – ఆనందపురం (విశాఖపట్నం) :  రూ.50 లక్షల దొంగనోట్లు, గోల్డ్‌ కాయిన్స్‌ను విశాఖలోని భీమిలి క్రాస్‌రోడ్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఫేక్‌ కరెన్సీ…

పోలింగ్‌ సమయం పెంచాలి : టిడిపి

May 2,2024 | 22:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలంగాణలో మాదిరిగా రాష్ట్రంలో కూడా పోలింగ్‌ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అదనపు అధికారి హరీంద్రప్రసాద్‌ను…

హసన్‌ అలీకి చోటు

May 2,2024 | 22:21

టి20 ప్రపంచకప్‌కు పాకిస్తాన్‌ జట్టు ఇదే! లాహోర్‌: టి20 ప్రపంచకప్‌లో ఆడే పాకిస్తాన్‌ జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు గురువారం వెల్లడించింది. కెప్టెన్‌గా బాబర్‌ అజమ్‌…

Thomas, Uber Cup Finals: క్వార్టర్స్‌లో ఓడిన భారతజట్లు

May 2,2024 | 21:53

ఛెంగ్డు(చైనా) : థామస్‌, ఉబెర్‌ కప్‌లో భారత జట్లు పరాజయాన్ని చవిచూసాయి. గురువారం జరిగిన థామస్‌కప్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత పురుషుల జట్టు 3-1తదో చైనా చేతిలో ఓటమిపాలవ్వగా..…

సిపిఎం ప్రచారానికి విశేష ఆదరణ

May 2,2024 | 22:46

 జోరందుకున్న ఎన్నికల ప్రచారం  బిజెపి ఓటమి ఖాయం : వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి-యంత్రాంగం : సిపిఎం అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి ప్రజానీకం నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రజలు గత…

బిజెపి మళ్లీ అధికారంలోకొస్తే ఆర్‌టిపిపి ప్రయివేటీకరణే

May 2,2024 | 21:30

ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-వైఎస్‌ఆర్‌ జిల్లా యంత్రాంగం : రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్‌టిపిపి)ని కూడా ప్రయివేటీకరించాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందని…

కార్పొరేట్లకు లాభాలు.. సామాన్యులకు భారాలు

May 2,2024 | 21:27

బిజెపి హయాంలో జరుగుతున్నదిదే..  రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు  ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని పిలుపు ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు…

ధనా ధన్‌.. క్లాసెన్‌ 

May 2,2024 | 22:19

హెడ్‌, నితీశ్‌ అర్ధసెంచరీలు  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 201/3 హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు మరోసారి రెచ్చిపోయారు. రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉప్పల్‌ వేదికగా…