లేటెస్ట్ న్యూస్

  • Home
  • పింఛన్ల కోసం వెళ్లి ముగ్గురు వృద్ధులు మృతి

లేటెస్ట్ న్యూస్

పింఛన్ల కోసం వెళ్లి ముగ్గురు వృద్ధులు మృతి

Apr 4,2024 | 23:31

ప్రజాశక్తి-యంత్రాంగం : పింఛన్ల పంపిణీలో గురువారం విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మండుటెండల్లో పెన్షన్‌ కోసం వెళ్లి వైఎస్‌ఆర్‌ కడప, అనంతపురం జిల్లాల్లో ముగ్గురు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు.…

శుభకార్యానికి వెళ్లి వస్తూ మృత్యుఒడికి

Apr 4,2024 | 22:18

 వేర్వేరు ప్రమాదాలు ఏడుగురు మృతి  పలువురికి తీవ్ర గాయాలు ప్రజాశక్తి- యంత్రాంగం : శుభకార్యంలో జరిగిన ముచ్చట్లను నెమరువేసుకుంటూ వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. మరికొద్ది గంటల్లో ఇంటికి…

తాగునీటి చెరువులకు నీటిని విడుదల చేయండి

Apr 4,2024 | 22:09

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు చెరువులను, కుంటలను, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులను నీటితో నింపాలని రాష్ట్ర…

వైసిపిలోకి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి

Apr 4,2024 | 22:06

ప్రజాశక్తి-కావలి : నెల్లూరు జిల్లా అల్లూరు నియోజకవర్గం కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌ రెడ్డి వైసిపిలో చేరారు.”మేమంతా సిద్ధం ”పర్యటనలో ఉన్న సిఎం వైఎస్‌ జగన్‌…

Kazakhstan challengers: క్వార్టర్స్‌కు అన్మోల్‌

Apr 4,2024 | 21:35

అస్టనా(కజకిస్తాన్‌): ఇక్కడ జరుగుతున్న కజకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఛాలెంజర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో అన్మోల్‌ ఖర్బ్‌ సహా మొత్తం నలుగురు మహిళా షట్లర్లు క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన రెండోరౌండ్‌…

వైసిపికి ఆమంచి కృష్ణమోహన్‌ రాజీనామా

Apr 4,2024 | 21:39

 కాంగ్రెస్‌లో చేరే అవకాశం ! ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల జిల్లా) : వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ప్రకటించారు. ఈ…

ప్రజాక్షేత్రంలో పోటీ పక్కా : ఎంపి రఘురాం కృష్ణంరాజు

Apr 4,2024 | 21:12

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ : ఈ ఎన్నికల్లో తాను పక్కాగా పోటీలో ఉంటానని నరసాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. అయితే, తాను పార్లమెంటుకు వెళ్లాలనుకుంటున్నానని,…

417 మంది వలంటీర్ల రాజీనామా

Apr 4,2024 | 21:07

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రంలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో 417 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా గురువారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలను ఎంపిడిఒ, మున్సిపల్‌ కార్యాలయాల్లో,…

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

Apr 4,2024 | 21:04

ప్రజాశక్తి- చౌడేపల్లి (చిత్తూరుజిల్లా) : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల…