లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘విశ్వంభర’లో త్రిష

లేటెస్ట్ న్యూస్

‘విశ్వంభర’లో త్రిష

May 4,2024 | 19:40

చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌గా వస్తున్న ‘విశ్వంభర’ చిత్రం నుండి తాజాగా త్రిష పోస్టర్‌ని విడుదల చేశారు. శనివారం త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ…

ఐటెం సాంగ్‌కు ‘నో’ చెప్పిన శ్రీలీల

May 4,2024 | 19:20

తమిళ హీరో దళపతి విజయ్ సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించేందుకు వచ్చిన అవకాశాన్ని హీరోయిన్‌ శ్రీలీల తిరస్కరించారు. టాలీవుడ్‌లో అగ్రనాయికగా ఉన్న ఆమెకు తమిళంలోనూ అవకాశాలు క్యూకడుతున్నాయి.…

దిల్‌ రాజుతో విజయ్ కొత్త ప్రాజెక్టు

May 4,2024 | 19:05

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌, దిల్‌ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నారు. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో దర్శకుడిగా తనదైన మార్క్‌ చూపించిన రవికిరణ్‌ కోలా…

103 ఏళ్ల అభిమానికి ధోని స్పెషల్‌ గిఫ్ట్‌

May 4,2024 | 20:15

భారత క్రికెట్‌ జట్టు, సిఎస్‌కే మాజీ కెప్టెన్‌, ఎమ్‌ఎస్‌ ధోనీ ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుంచి తమిళులంతా ఎంతగానో ఆరాధిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో…

ఎలక్షన్‌ ట్రైనింగ్‌ లో వడదెబ్బతో ఉపాధ్యాయుడు మృతి

May 4,2024 | 18:02

హుస్నాబాద్‌ రూరల్‌ :పార్లమెంట్‌ ఎలక్షన్‌ ట్రైనింగ్‌ లో వడదెబ్బ తగిలి లకావత్‌ రామన్న (45) ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల…

నేడు గుజరాత్‌ -బెంగళూరు మ్యాచ్‌.. ఓడిన జుట్టు ఇంటికే.!

May 4,2024 | 17:51

ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్లే ఆఫ్‌ రేసు నుంచి ముంబై జట్టు అధికారికంగా తప్పుకున్న విషయం తెలిసిందే. ముంబై బాటలోనే ఆర్సీబీ, గుజరాత్‌ పంజాబ్‌ జట్టు ఉన్నాయి.…

బెంగళూరును ముంచెత్తిన వర్షం..

May 4,2024 | 17:45

బెంగళూరు: గార్డెన్‌ సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో ఇటీవలి నీటి కొరతతో నగరవాసులు అల్లాడారు. ఇళ్లలో రోజువారీ అవసరాలు తీర్చుకొనేందుకు నీరు దొరక్క నానా కష్టాలు పడ్డారు.…

‘డబుల్‌ ఇస్మార్ట్‌’ షెడ్యూల్‌ ముంబైలో ప్రారంభం

May 4,2024 | 17:28

డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌, ఉస్తాద్‌ రామ్‌ పోతినేని వారి బ్లాక్‌ బస్టర్‌ ఇస్మార్ట్‌ శంకర్‌కి సీక్వెల్‌ అయిన మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘డబుల్‌…

పట్టాదారు పుస్తకంపై జగన్‌ ఫోటో ఎందుకు? : చంద్రబాబు

May 4,2024 | 17:15

అమరావతి : ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా ప్రజల భూములను అప్పనంగా స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుట్ర పన్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు…