లేటెస్ట్ న్యూస్

  • Home
  • సాయం చేసినా.. నయన్‌ని తిడుతున్న నెటిజన్లు

లేటెస్ట్ న్యూస్

సాయం చేసినా.. నయన్‌ని తిడుతున్న నెటిజన్లు

Dec 8,2023 | 15:52

  ఇంటర్నెట్‌డెస్క్‌ : మిచౌంగ్‌ తుఫాను వరద బాధితులకు ప్రముఖ హీరోయిన్‌ నయనతార సాయం చేసినప్పటికీ నెటిజన్లు మాత్రం ఆమెపై మండిపడుతున్నారు. సాయం చేస్తే.. ఫైర్‌ అవ్వడమేంటి…

హూలా హూప్స్‌ని తిప్పుతూ పజిల్‌ క్యూబ్‌ని క్లియర్‌ చేసి.. గిన్నీస్‌ రికార్డుకెక్కిన ఓ టీనేజ్‌ అమ్మాయి

Dec 8,2023 | 15:17

  ఇంటర్నెట్‌డెస్క్‌ : ఐదు హూలా హూప్స్‌ని తిప్పుతూ నిమిషం లోపే ఎంతో క్లిష్టమైన పజిల్‌ క్యూబ్‌ని క్లియర్‌ చేసి.. ఓ టీనేజ్‌ అమ్మాయి గిన్నీస్‌ రికార్డుకెక్కింది.…

అన్నదాతకు విత్తన కష్టం

Dec 8,2023 | 11:09

దిష్టి బొమ్మల్లా రైతు భరోసా కేంద్రాలు పంట దెబ్బతిన్న వారికే రాయితీ విత్తనాలు ప్రజాశక్తి-శ్రీకాళహస్తి  : తూర్పు మండలాల్లో అన్నదాతకు విత్తన కష్టం వచ్చింది. విత్తనాలు, ఎరువులు…

ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద

Dec 8,2023 | 11:01

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి గురువారం ఉదయం వరకు 30 వేల క్యూసెక్కులు రాగా రాత్రి ఏడు…

ఇక చిన్న రుణాలు పుట్టవు..!

Dec 8,2023 | 10:53

రూ.50వేల లోపు వ్యక్తిగత రుణాలకు దూరం ఫిన్‌టెక్‌ సంస్థలకు బ్యాంక్‌ల సూచన ఇప్పటికే పేటియం నిర్ణయం న్యూఢిల్లీ : ఫిన్‌టెక్‌ డిజిటల్‌ వేదికలపై పొందుతున్న చిన్న రుణాల…

టి20 ప్రపంచకప్‌ లోగో విడుదల

Dec 8,2023 | 10:36

2024 జూన్‌లో వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా జరగనున్న పురుషుల టి20 ప్రపంచకప్‌ లోగోను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) గురువారం విడుదల చేసింది. లోగోపై క్రికెట్‌ బ్యాట్‌, బాల్‌తో…

35 శాతం పంట దెబ్బతింటేనే పరిహారం : మంత్రి అంబటి రాంబాబు

Dec 8,2023 | 09:12

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మిచౌంగ్‌ తుపాను కారణంగా దెబ్బతిన్న పంట నష్టం అంచనాలను సంబంధిత కమిటీలతో శనివారం నుండి అంచనాలు వేయిస్తామని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి…

12 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె

Dec 8,2023 | 09:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పెన్షన్‌ అమలు చేయాలని కోరుతూ ఈ నెల 8 నుంచి తలపెట్టిన సమ్మెను ఈ నెల 12కు…

దుర్గగుడి అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన

Dec 8,2023 | 09:03

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ (ఎన్‌టిఆర్‌ జిల్లా)విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో రూ.216 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అమ్మవారి…