లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి

లేటెస్ట్ న్యూస్

ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి

Apr 2,2024 | 09:05

చిత్రకూట్‌ (ఉత్తరప్రదేశ్‌) : చిత్రకూట్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాను డంపర్‌ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో…

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను తొలగిస్తాం : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

Apr 2,2024 | 07:05

న్యూఢిల్లీ: భారత రోడ్లపై నుంచి పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను తొలగిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పెట్రోలు, డీజిల్‌ వాహనాలను వదిలించుకోవడం కష్టమే కానీ అసాధ్యం…

ఆస్పత్రి ఆవరణలో పలువురి ఉరితీత

Apr 2,2024 | 07:04

 ఇజ్రాయిల్‌ సైన్యం ఘాతుకం గాజా : బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని ధిక్కరిస్తూ ఇజ్రాయిల్‌ తన దాష్టీకాలను కొనసాగిస్తోంది. అల్‌…

Weightlifting World Cup: మీరాభాయి చానుకు ఒలింపిక్స్‌ బెర్తు

Apr 2,2024 | 06:55

ఫుకెట్‌(థాయిలాండ్): భారత స్టార్‌ మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వరల్డ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఫెడరేషన్‌ ప్రపంచకప్‌ గ్రూప్‌-బి మహిళల 49కిలోల విభాగంలో…

కచ్చతీవుపై చిచ్చు రగిల్చేందుకు మోడీ యత్నం

Apr 2,2024 | 06:54

న్యూఢిల్లీ: కచ్చతీవు ద్వీపంపై చిచ్చు రేపి తమిళనాడులో రాజకీయంగా లబ్ధి పొందాలని మోడీ ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ దీవిని 1974లో శ్రీలంకకు కాంగ్రెస్‌ అప్పగించిందని మోడీ ఆరోపించారు.…

ప్రసంగాల్లేకుండా సిఎం పర్యటన

Apr 2,2024 | 06:52

 ‘అనంత’లో ముగిసిన ‘మేమంతా సిద్ధం’  మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషాతో పాటు, పలువురు వైసిపిలో చేరిక ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ఎటువంటి ప్రసంగాలు లేకుండా ఉమ్మడి అనంతపురం…

బకెట్‌ను తాకుతావా?

Apr 2,2024 | 06:51

దళిత బాలుడిపై ‘పెత్తందారు’ పైశాచికం కులం పేరుతో దూషణ.. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఘటన జైపూర్‌ : బిజెపి పాలిత రాజస్థాన్‌లో పెత్తందారీ కులానికి చెందిన ఒక వ్యక్తి..…

ఉద్యోగం పేరుతో రూ.20 కోట్లకు టోకరా

Apr 2,2024 | 06:46

పోలీసులతో బెదిరింపులకు దిగిన కంపెనీ యాజమాన్యం  బాధిత యువకుల ధర్నా ప్రజాశక్తి- గన్నవరం (కృష్ణా జిల్లా) : ఉద్యోగాల పేరుతో తమ వద్ద డబ్బులు తీసుకుని మోసగించిన…