ఢిల్లీలో పలు చోట్ల వర్షం..
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో పలు చోట్ల వర్షం కురిసింది. చిరు జల్లులు, చల్లని గాలులతో…
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో పలు చోట్ల వర్షం కురిసింది. చిరు జల్లులు, చల్లని గాలులతో…
విశాఖపట్నం : సోషల్ మీడియాలో టీడీపీ, దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో మంగళవారం మేమంతా సిద్ధం యాత్రలో…
పాన్ ఇండియా సంచలనం ‘హను-మాన్’ తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్…
జైలర్ మ్యాసీవ్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తన ‘LCU’ తో వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న సంచలన దర్శకుడు లోకేష్ కనగరాజ్తో చేతులు కలిపారు.…
హైదరాబాద్ : బీఆర్ఎస్ నేతలు మొదట తమ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చురక అంటించారు. తనతో…
ప్రజాశక్తి- చీరాల : ఏపీసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి చీరాల కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు మంగళవారం స్వయంగా బీఫారం అందజేశారు.…
ప్రజాశక్తి-పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సాంబశివరావుతోపాటు ప్రపోజర్, పర్చూరు మండల టిడిపి అధ్యక్షుడు…
సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి పాలిసెట్ ప్రవేశ పరీక్షపై అవగాహన కల్పించేలా గ్రాండ్ టెస్టు ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్లలో ప్రవేశం…
మతసామరస్యం కోసం నిలబడేది ‘సిపిఎం’ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్ ప్రజాశక్తి-నెల్లూరు : కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చివేసి కాషాయీకరణ…