లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఢిల్లీలో పలు చోట్ల వర్షం..

లేటెస్ట్ న్యూస్

ఢిల్లీలో పలు చోట్ల వర్షం..

Apr 23,2024 | 19:02

న్యూఢిల్లీ :   ఢిల్లీలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో పలు చోట్ల వర్షం కురిసింది. చిరు జల్లులు, చల్లని గాలులతో…

గీతాంజలిని దారుణంగా ట్రోల్‌ చేసి వేధించారు: సీఎం జగన్

Apr 23,2024 | 18:16

విశాఖపట్నం : సోషల్‌ మీడియాలో టీడీపీ, దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో మంగళవారం మేమంతా సిద్ధం యాత్రలో…

‘జై హనుమాన్’ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల

Apr 23,2024 | 17:49

పాన్ ఇండియా సంచలనం ‘హను-మాన్’ తర్వాత విజనరీ ప్రశాంత్ వర్మ దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్…

రజనీకాంత్‌ ”కూలీ”.. పవర్‌ ప్యాక్డ్‌ టైటిల్‌ టీజర్‌ విడుదల

Apr 23,2024 | 17:47

జైలర్‌ మ్యాసీవ్‌ సక్సెస్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన ‘LCU’ తో వరుస బ్లాక్‌ బస్టర్లతో దూసుకుపోతున్న సంచలన దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌తో చేతులు కలిపారు.…

లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటూ గెలవదు : మంత్రి కోమటిరెడ్డి

Apr 23,2024 | 17:37

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ నేతలు మొదట తమ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చురక అంటించారు. తనతో…

ఆమంచికి బీఫారం అందజేసిన షర్మిల

Apr 23,2024 | 17:05

ప్రజాశక్తి- చీరాల : ఏపీసిసి అధ్యక్షురాలు వైయస్‌ షర్మిలా రెడ్డి చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కు మంగళవారం స్వయంగా బీఫారం అందజేశారు.…

ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం.. ఎస్పీకి ఫిర్యాదు

Apr 23,2024 | 17:03

ప్రజాశక్తి-పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరులో కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నామినేషన్‌ సందర్భంగా ఎస్సై శివనాగిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సాంబశివరావుతోపాటు ప్రపోజర్‌, పర్చూరు మండల టిడిపి అధ్యక్షుడు…

రేపు అన్ని పాలిటెక్నిక్‌లలో పాలిసెట్‌ గ్రాండ్‌ టెస్టు నిర్వహణ

Apr 23,2024 | 17:41

సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ చదలవాడ నాగరాణి  పాలిసెట్‌ ప్రవేశ పరీక్షపై అవగాహన కల్పించేలా గ్రాండ్‌ టెస్టు ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో ప్రవేశం…

రాజ్యాంగాన్ని కాషాయీకరణ చేస్తున్న బిజెపి

Apr 23,2024 | 16:28

మతసామరస్యం కోసం నిలబడేది ‘సిపిఎం’ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ గఫూర్‌ ప్రజాశక్తి-నెల్లూరు : కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చివేసి కాషాయీకరణ…