బ్రిటన్ తాను తీసుకున్న గోతిలోనే పడిందా?
గాజాలో బ్రిటిష్ సహాయక సిబ్బందిని బ్రిటీష్ బాంబులే బలిగొన్నాయా? తక్షణమే దర్యాప్తుకు వామపక్ష ఎంపీల డిమాండ్ గాజా : గాజాలో సోమవారం మరణించిన బ్రిటీష్ సహాయ కార్యకర్తలు…
గాజాలో బ్రిటిష్ సహాయక సిబ్బందిని బ్రిటీష్ బాంబులే బలిగొన్నాయా? తక్షణమే దర్యాప్తుకు వామపక్ష ఎంపీల డిమాండ్ గాజా : గాజాలో సోమవారం మరణించిన బ్రిటీష్ సహాయ కార్యకర్తలు…
కేంద్ర వైఖరిపై మండిపాటు సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆక్షేపణ నిధుల నిలిపివేత హక్కుల ఉల్లంఘనే అది చట్టవిరుద్ధం…ఏకపక్షం న్యూఢిల్లీ : విపత్తు సహాయ నిధుల కోసం,…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో భానుడి భగభగలు తీవ్రమౌతున్నాయి. ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రకృతి విపత్తులశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అనేక…
-ఎన్డిఎ భాగస్వామి చిరాగ్ పార్టీపై తీవ్ర విమర్శలు – పలువురు సీనియర్ నేతలు రాజీనామా పాట్నా : బీహార్లో బిజెపి నేతృత్వ ఎన్డిఎలో భాగస్వామిగా ఉంటున్న చిరాగ్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ కొత్త సభ్యులతో ప్రమాణం…
– ప్రైవేటీకరణకు ఏ చట్టం అనుమతిస్తోంది? – కేంద్రానికి ప్రశ్నలు సంధించిన హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి :’ఏ చట్టం కింద విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు?…
– 62 శాతం కొత్త పాఠశాలు ఆరెస్సెస్, బిజెపి నేతలకు అప్పగించిన కేంద్రం : నివేదిక – మోడీ సర్కారు తీరుపై విద్యావేత్తలు, మేధావుల ఆగ్రహం న్యూఢిల్లీ…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.34 కోట్ల విలువ చేసే నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను సీజ్…
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్ : మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి వైసిపికి రాజీనామా చేశారు. శ్రీకాకుళంలోని హోటల్ గ్రాండ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల…