లేటెస్ట్ న్యూస్

  • Home
  • బ్రిటన్‌ తాను తీసుకున్న గోతిలోనే పడిందా?

లేటెస్ట్ న్యూస్

బ్రిటన్‌ తాను తీసుకున్న గోతిలోనే పడిందా?

Apr 4,2024 | 06:46

గాజాలో బ్రిటిష్‌ సహాయక సిబ్బందిని బ్రిటీష్‌ బాంబులే బలిగొన్నాయా? తక్షణమే దర్యాప్తుకు వామపక్ష ఎంపీల డిమాండ్‌ గాజా : గాజాలో సోమవారం మరణించిన బ్రిటీష్‌ సహాయ కార్యకర్తలు…

విపత్తు నిధుల విడుదలకు ఆదేశించండి- సుప్రీంను ఆశ్రయించిన తమిళనాడు

Apr 4,2024 | 00:30

కేంద్ర వైఖరిపై మండిపాటు సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆక్షేపణ నిధుల నిలిపివేత హక్కుల ఉల్లంఘనే అది చట్టవిరుద్ధం…ఏకపక్షం న్యూఢిల్లీ : విపత్తు సహాయ నిధుల కోసం,…

వేసవి ప్లాన్‌ ఏదీ? -సమీక్షలతోనే సరి

Apr 4,2024 | 00:16

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో భానుడి భగభగలు తీవ్రమౌతున్నాయి. ఈ వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రకృతి విపత్తులశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అనేక…

టిక్కెట్లను అమ్ముకుంటున్నారు !

Apr 3,2024 | 23:53

-ఎన్‌డిఎ భాగస్వామి చిరాగ్‌ పార్టీపై తీవ్ర విమర్శలు – పలువురు సీనియర్‌ నేతలు రాజీనామా పాట్నా : బీహార్‌లో బిజెపి నేతృత్వ ఎన్‌డిఎలో భాగస్వామిగా ఉంటున్న చిరాగ్‌…

12 మంది రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

Apr 3,2024 | 23:50

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ కొత్త సభ్యులతో ప్రమాణం…

విశాఖ ఉక్కు చరిత్ర తెలుసా?

Apr 3,2024 | 23:45

– ప్రైవేటీకరణకు ఏ చట్టం అనుమతిస్తోంది? – కేంద్రానికి ప్రశ్నలు సంధించిన హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి :’ఏ చట్టం కింద విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు?…

సంఘ్ పరివార్‌ చేతిలో సైనిక్‌ స్కూళ్లు

Apr 3,2024 | 23:40

– 62 శాతం కొత్త పాఠశాలు ఆరెస్సెస్‌, బిజెపి నేతలకు అప్పగించిన కేంద్రం : నివేదిక – మోడీ సర్కారు తీరుపై విద్యావేత్తలు, మేధావుల ఆగ్రహం న్యూఢిల్లీ…

రూ.34 కోట్లు విలువ చేసే నగదు, ఆభరణాలు సీజ్‌ – సిఇఒ ఎంకె మీనా

Apr 3,2024 | 23:38

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.34 కోట్ల విలువ చేసే నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను సీజ్‌…

వైసిపికి కృపారాణి రాజీనామా

Apr 4,2024 | 12:03

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : మాజీ కేంద్ర మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణి వైసిపికి రాజీనామా చేశారు. శ్రీకాకుళంలోని హోటల్‌ గ్రాండ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల…