లేటెస్ట్ న్యూస్

  • Home
  • కోలాహలంగా జొన్నా శివశంకరరావు నామినేషన్

లేటెస్ట్ న్యూస్

కోలాహలంగా జొన్నా శివశంకరరావు నామినేషన్

Apr 22,2024 | 17:26

ప్రజాశక్తి-గుంటూరు ప్రతినిధి ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జన్నా శివశంకరరావు సోమవారంనాడు తన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఉదయం…

మన్యంలో లెనిన్‌ ఉత్సవాలు

Apr 22,2024 | 11:05

మన్యం : పార్వతీపురం మన్యం జిల్లాలో కేంద్ర సిపిఎం కార్యాలయం సుందరయ్య భవనంలో సోమవారం లెనిన్‌ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పార్వతీపురం…

వైసిపికి గుడ్‌ బై చెప్పిన గొట్టిపాటి భరత్‌

Apr 22,2024 | 10:28

బాపట్ల : పర్చూరు నియోజకవర్గ వైసిపి మాజీ ఇన్చార్జ్‌ గొట్టిపాటి భరత్‌ వైసిపికి గుడ్‌ బై చెప్పారు. దర్శిలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరి…

వడగాడ్పులపై అప్రమత్తం : వైద్యారోగ్యశాఖ కమిషనరు వెంకటేశ్వర్‌

Apr 22,2024 | 08:39

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వడగాడ్పులు పెరుగుతున్న దృష్ట్యా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనరు వెంకటేశ్వర్‌ ఆదేశించారు. ఈ…

పోస్టల్‌ బ్యాలెట్‌ను 26 లోపు సమర్పించాలి : సిఇఒ ఎంకె మీనా

Apr 22,2024 | 08:32

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు వారి పోస్టల్‌ బ్యాలెట్‌ (ఫారమ్‌ నెంబరు 12)ను సమర్పించే తేదీని ఈ నెల 26…

ప్రజావాణి వినిపిస్తాం

Apr 22,2024 | 08:30

అసెంబ్లీకి కమ్యూనిస్టులను గెలిపించండి  సిపిఎం అభ్యర్థుల ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తూ.. ప్రజలకు అండగా ఉంటున్న తమను గెలిపించాలని సిపిఎం అభ్యర్థులు…

కాంగ్రెస్‌పై మోడీ అవాకులు, చెవాకులు

Apr 22,2024 | 08:10

జైపూర్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవాకులు, చెవాకులు పేలారు. దేశంలో వ్యక్తిగత సంపదనంతా ముస్లింలకు పంపిణీ చేయాలని కాంగ్రెస్‌…

పదేళ్ల నాటి స్తోమత కూడా లేదు!

Apr 22,2024 | 08:11

 దారుణంగా క్షీణించిన శ్రమజీవుల కొనుగోలు శక్తి  జైరాం రమేశ్‌ ఆందోళన న్యూఢిల్లీ : దేశంలో శ్రమ జీవుల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని, పదేళ్ల కిందట ఉన్న…

మాల్దీవుల్లో ముగిసిన పార్లమెంటు ఎన్నికలు – నేడు ఫలితాలు

Apr 22,2024 | 08:05

ముయిజ్ఞుకే విజయావకాశాలు మాలె : ద్వీప దేశం మాల్దీవులులో పార్లమెంటు ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మాల్దీవుల పార్లమెంట్‌ (పీపుల్స్‌ మజ్లీస్‌)లో ఐదేళ్ల కాలానికి 93 మంది…