లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘కంగువ’ సెకండ్‌ లుక్‌ రిలీజ్‌

లేటెస్ట్ న్యూస్

‘కంగువ’ సెకండ్‌ లుక్‌ రిలీజ్‌

Jan 16,2024 | 16:05

నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, స్టార్‌ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్‌,…

నందిగామ పీఎస్‌ వద్ద టిడిపి ఆందోళన

Jan 16,2024 | 15:57

ప్రజాశక్తి-నందిగామ: ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ పోలీస్‌స్టేషన్‌ ఎదుట మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇటీవల వైసిపి నిర్వహించిన సభలో…

పండగ పూట విషాదం : ప్రమాదంలో మున్సిపల్‌ కార్మికుడు మృతి

Jan 16,2024 | 15:36

ఎన్‌టిఆర్‌ : పండగపూట విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున విధుల్లో చేరేందుకు వెళుతున్న మున్సిపల్‌ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. నేతలు ఆందోళనకు దిగడంతో అధికారులు 7…

నవరత్నాల పథకాల వెనుక అంబేద్కర్‌ స్ఫూర్తి : ఎంపీ విజయసాయిరెడ్డి

Jan 16,2024 | 15:27

19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్‌ రూ.400 కోట్లతో అంబేద్కర్‌ స్మృతి వనం ప్రజాశక్తి-అమరావతి : నవరత్నాల పథకాల వెనుక అంబేద్కర్‌…

AUS vs WI : తొలి టెస్ట్‌.. విండీస్‌,ఆసీస్‌ తుది జట్ల ప్రకటన

Jan 16,2024 | 14:59

అడిలైడ్‌ : జనవరి 17 నుంచి అడిలైడ్‌ వేదికగా జరిగే తొలి టెస్ట్‌ మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ తమ తుది జట్లను ప్రకటించాయి. ఈ మ్యాచ్‌లో…

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

Jan 16,2024 | 14:45

ప్రజాశక్తి-పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం లేపాక్షి ఆలయానికి వెళ్లారు. అక్కడ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు…

పండగ వేళ విషాదాలు – గాలిపటాలు ఎగరేస్తూ 9మంది మృతి

Jan 16,2024 | 13:03

తెలంగాణ : పండుగ వేళ హైదరాబాద్‌ నగరంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు గాలిపటాలు ఎగురవేస్తూ 9మంది మృతి చెందారు. రహ్మత్‌నగర్‌లో స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరవేయడానికి…

దావోస్‌ పర్యటనలో సిఎం రేవంత్‌ … ట్వీట్‌

Jan 16,2024 | 12:26

తెలంగాణ : తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ (స్విట్జర్లాండ్‌)లో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా దావోస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి……

అయోధ్య మార్గంలో రైళ్లు రద్దు … ఎందుకంటే ..!

Jan 16,2024 | 12:14

అయోధ్య (ఉత్తరప్రదేశ్‌) : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రస్తుతం రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ (సింగిల్‌ ట్రాక్‌ డబ్లింగ్‌), విద్యుదీకరణ పనులు కొనసాగుతుండటంతో … జనవరి 16 నుండి 22…