‘గోట్’ సినిమాలో త్రిషకు ఛాన్స్
కోలీవుడ్లో విజయ్, త్రిష జంట మరోసారి కలిసి నటించబోతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే ఆది, గిల్లీ, తిరుపాచ్చి, కురువి, లియో సినిమాల్లో నటించారు. వీటిలో గిల్లీ, తిరుపాచ్చి, లియో…
కోలీవుడ్లో విజయ్, త్రిష జంట మరోసారి కలిసి నటించబోతున్నారు. వీరిద్దరూ ఇప్పటికే ఆది, గిల్లీ, తిరుపాచ్చి, కురువి, లియో సినిమాల్లో నటించారు. వీటిలో గిల్లీ, తిరుపాచ్చి, లియో…
హీరో రామ్చరణ్తో దర్శకుడు బుచ్చిబాబు నిర్మించబోయే సినిమాకు మాస్ ఎంటర్టైనర్గా ‘పెద్ది’ (ఆర్సి16) పేరు దాదాపుగా ఖరారు చేసినట్లుగా సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్…
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. ఈనెల 22న ఈ సినిమా విడుదల కానుంది. నాని మూవీ వర్క్స్, రామాక్రియేషన్స్…
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ చిత్రం ఓటీటీ విడుదల ఆలస్యమవుతున్నట్లు చిత్ర దర్శకుడు వెల్లడించారు. తేజ సజ్జా కథా నాయకుడిగా నటించిన ఈ సినిమా థియేటర్లో…
హైదరాబాద్ : తెలంగాణలో శుక్రవారం నుంచి వాహననాల నెంబర్ ప్లేట్లను టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్…
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)పై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మిల్లర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయం భారత్ అంతర్గత విషయమని…
ఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు కీలక వడ్డీ…
ప్రజాశక్తి-కావలి (నెల్లూరు జిల్లా):నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్రెడ్డి వైసిపికి రాజీనామా చేశారు. నెల్లూరు బాపూజీనగర్లోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల…
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ ఆసుపత్రి వైద్యులు…