లేటెస్ట్ న్యూస్

  • Home
  • తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత – బిఆర్‌ఎస్‌ నిరసన

లేటెస్ట్ న్యూస్

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత – బిఆర్‌ఎస్‌ నిరసన

Feb 14,2024 | 13:51

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్యలపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ … అసెంబ్లీ…

అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారతీయులు మృతి

Feb 14,2024 | 13:27

కాలిఫోర్నియా (అమెరికా) : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాలిఫోర్నియాలోని శాన్‌మాటియో కౌంటీలోని…

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్‌ విడుదల

Feb 14,2024 | 12:58

న్యూఢిల్లీ: త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్…

16న పారిశ్రామిక సమ్మెలో పాల్గొనండి

Feb 14,2024 | 12:45

విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాల బైక్‌ ర్యాలీ ప్రజాశక్తి-విశాఖ : నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న దేశవ్యాప్త…

పొద్దున్నే సంగీతం వింటే ఎన్ని ప్రయోజనాలో..?!

Feb 14,2024 | 12:39

ఇంటర్నెట్‌డెస్క్‌ : రోజూ ఉదయాన్నే చాలామంది బద్దకంగా నిద్రలేస్తారు. లేచీ లేవగానే.. ఆరోజు చేయబోయే పనులను గుర్తుకు తెచ్చుకుంటే మరింత ఒత్తిడికి గురవుతారు. ఎంత ప్రణాళికలు వేసుకుని…

తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త…

Feb 14,2024 | 12:27

నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేత హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల నియామక ప్రక్రియకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఎంపికైన…

సోనియా రాజ్యసభ నామినేషన్‌..!

Feb 14,2024 | 12:07

జైపూర్‌ : రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.…

రెండోసారి రాజ్యసభకు అశ్వినీ వైష్ణవ్‌

Feb 14,2024 | 11:54

న్యూఢిల్లీ :    కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, రెండోసారి ఒడిశా నుండి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి ఎల్‌. మురుగన్‌ను మధ్యప్రదేశ్‌…

పార్టీ మారే ప్రసక్తే లేదు : వైసిపి ఎంపీ

Feb 14,2024 | 11:52

ప్రజాశక్తి-నెల్లూరు : రానున్న ఎన్నికల నేపధ్యంలో నేతల మార్పలు చేర్పులతో అంధ్రప్రదేశ్ లో ఎన్నకల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నేపధ్యంలో గత కొంత కాలంగా నెల్లూరు వైసిపి…