లేటెస్ట్ న్యూస్

  • Home
  • వైభవంగా గంగమ్మ జాతర

లేటెస్ట్ న్యూస్

వైభవంగా గంగమ్మ జాతర

May 21,2024 | 21:55

– మొక్కులు చెల్లించుకున్న యాత్రికులు, రాజకీయ నేతలు ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌ :తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మంగళవారం వైభవంగా జరిగింది. మొక్కులు తీర్చుకునేందుకు యాత్రికులు పెద్ద…

తెలంగాణ ఈసెట్‌లో సిక్కోలు వాసికి స్టేట్‌ ఫస్ట్‌

May 21,2024 | 21:50

ప్రజాశక్తి – కొత్తూరు (శ్రీకాకుళం) :తెలంగాణ ఈాసెట్‌ పరీక్షలో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. సోమవారం విడుదలైన ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం జోగిపాడుకు చెందిన…

‘కౌన్సిల్‌- కమిషన్‌’ వాడటం చట్టవిరుద్ధం – పౌరసరఫరాలశాఖ

May 21,2024 | 21:43

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :వినియోగదారుల స్వచ్చంద సంస్ధలు , సంస్థలు తమ సంస్థ పేరులో కౌన్సిల్‌, కమిషన్‌ అనే పదాలను ఉపయోగించడం చట్ట విరుద్ధమని రాష్ట్ర…

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు – విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

May 21,2024 | 21:40

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కుట్రలో భాగంగా ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేసి వారి సహనాన్ని పరీక్షిస్తే స్టీల్‌ యాజమాన్యం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని…

రాజీవ్‌ గాంధీ సేవలు ఎనలేనివి -పళ్లంరాజు నివాళి

May 21,2024 | 21:36

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ దేశానికి ఎనలేని సేవలు అందించారనికేంద్ర మాజీ మంత్రి ఎమ్‌ఎమ్‌ పళ్లంరాజు నివాళులర్పించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా…

తిరుపతి డిఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన రవి మనోహర ఆచారి

May 21,2024 | 21:35

ప్రజాశక్తి -తిరుపతి సిటీ :తిరుపతి డిఎస్‌పిగా కె. రవి మనోహర ఆచారి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఎసిబి డిఎస్‌పిగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఎన్నికల పోలింగ్‌ రోజు,…

మత్స్యకారులకు తక్షణమే వేట నిషేధ భృతి

May 21,2024 | 21:24

-ఎపి మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :మత్స్యవృత్తి పై ఆధారపడి ఉన్న మత్స్యకార్మికులందరికీ చేపల వేట నిషేధ భృతిని తక్షణమే అందించాలని ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారులు,…

శ్రీవారి దర్శనానికి 16 గంటలు – ఆగస్టు నెల సేవా టికెట్లు విడుదల

May 21,2024 | 21:02

ప్రజాశక్తి – తిరుమల :తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ యాత్రికులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్ల వెలుపల క్యూ లైన్లల్లో యాత్రికులు వేచి…

మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు మృతి

May 21,2024 | 21:00

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ :ప్రముఖ రాజకీయవేత్త, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు (71) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో…