లేటెస్ట్ న్యూస్

  • Home
  • నచ్చితేనే ప్రేక్షకులు చూస్తారు : శృతిహాసన్‌

లేటెస్ట్ న్యూస్

నచ్చితేనే ప్రేక్షకులు చూస్తారు : శృతిహాసన్‌

Dec 24,2023 | 08:58

‘ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలనే చూస్తారు. కొందరు యాక్షన్‌ సినిమాలను ఇష్టపడితే మరికొందరికి డ్రామాలు నచ్చుతాయి’ అని హీరోయిన్‌ శృతిహాసన్‌ తెలిపారు. సలార్‌ విడుదలైన నేపధ్యంలో ఆమె…

ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ టీజర్‌ విడుదల

Dec 24,2023 | 08:57

దర్శకుడిగా రోహిత్‌ శెట్టి రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘ఇండియన్‌ ఫోలీస్‌ ఫోర్స్‌’. ఈ సిరీస్‌తో ఆయన ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ పోలీసు డ్రామాలో సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి,…

స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటాం : సిఐటియు

Dec 24,2023 | 08:56

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : ఐక్య పోరాటాలతో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, స్టీల్‌ ఒబిసి అసోసియేషన్‌…

సమగ్ర ప్రణాళికలతో గ్రామాల అభివృద్ధి

Dec 24,2023 | 08:55

– కేంద్ర టెలీ కమ్యూనికేషన్‌ శాఖ మంత్రి దేవ్‌సిన్హ్‌ చౌహన్‌ ప్రజాశక్తి-హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా) :కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో సమగ్ర ప్రణాళికలను తయారు చేసుకుని…

తిరుమలకు పోటెత్తిన యాత్రికులు

Dec 24,2023 | 08:54

ప్రజాశక్తి – తిరుమల :వైకుంఠ ఏకదాశి సందర్భంగా తిరుమల కొండ యాత్రికులతో పోటెత్తింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఆలయ తలుపులను తెరిచారు. అనంతరం శ్రీవారికి పూజా…

తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి

Dec 24,2023 | 08:53

– సుందరం ఫెర్రో ఎల్లాయీస్‌ కార్మికుల ధర్నా ప్రజాశక్తి – రాంబిల్లి (అనకాపల్లి) అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సుందరం ఫెర్రో ఎల్లాయీస్‌ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు…

ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు చోటు ఇవ్వకూడదు : జై శంకర్‌

Dec 23,2023 | 17:33

గాంధీనగర్ : అరికాలోని స్వామినారాయణ్‌ దేవాలయ గోడలపై రాసిన విద్వేష రాతలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖామంత్రి ఎస్‌.…

‘బబుల్‌గమ్‌’ ప్రేమకథ : డైరెక్టర్‌ రవికాంత్‌ పేరేపు

Dec 23,2023 | 17:04

ట్యాలెంటెడ్ డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బబుల్‌గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా…

పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలి : కేటీఆర్‌

Dec 23,2023 | 16:28

హైదరాబాద్‌ : తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా.. పీవీ ఘాట్‌ వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతలు నివాళులర్పించారు.…