లేటెస్ట్ న్యూస్

  • Home
  • భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 106ను రద్దు

లేటెస్ట్ న్యూస్

భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 106ను రద్దు

Feb 8,2024 | 09:57

సమ్మెను జయప్రదం చేయండి రవాణా రంగ కార్మికులకు ఎఐఆర్‌టిబ్ల్యుఎఫ్‌ పిలుపు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రవాణా రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేలా డ్రైవర్లకు కఠిన శిక్షలను అమలు…

కేంద్ర వైఖరిపై కర్ణాటక నిరసన

Feb 8,2024 | 09:53

రాజధానిలో ఆందోళన న్యూఢిల్లీ : కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా చెల్లించే విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తోందని ఆయా రాష్ట్రాలకు చెందిన…

ఏపిలో నిర్మాణం పూర్తికాని ఇళ్లు 1,78,951

Feb 8,2024 | 09:50

రాజ్యసభలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్వోతి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో 1,78,951 ఇళ్లు ఇంకా పూర్తి కాలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి…

అదానీ విద్యుత్‌ కోసం అధిక ధర 

Feb 8,2024 | 09:48

గుజరాత్‌ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపాటు అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అదానీ పవర్‌ లిమిటెడ్‌ (ఏపీఎల్‌) నుండి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తోందని, అందుకోసం…

16న గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి

Feb 8,2024 | 09:45

 ఎస్‌కెఎం, సిఐటియు పిలుపునకు వెల్లువెత్తిన మద్దతు న్యూఢిల్లీ : కార్పొరేట్ల లాభాలను పెంచేలా, నిరుద్యోగం పెరిగేలా, పేదల జీవనోపాధులు లాక్కునేలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ…

యుసిసి బిల్లుకు ఉత్తరాఖండ్‌ ఆమోదం

Feb 8,2024 | 09:41

డెహ్రాడూన్‌ / జైపూర్‌ : ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. ఈ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.…

శరద్‌పవార్‌ గ్రూపునకు కొత్తపేరు

Feb 8,2024 | 09:30

న్యూఢిల్లీ : శరద్‌పవార్‌ నేతృత్వంలోని గ్రూపునకు పార్టీ పేరుగా ‘నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ-శరద్‌చంద్ర పవార్‌’ ను ఎన్నికల కమిషన్‌ బుధవారం కేటాయించింది. గతేడాది జులైలో మెజారిటీ ఎన్‌సిపి…

ఒమర్‌ అబ్దుల్లా పర్యటనను అడ్డుకున్న పోలీసులు

Feb 8,2024 | 09:28

జమ్ము : నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) నాయకులు ఒమర్‌ అబ్దుల్లా మంగళవారం రాజౌరి జిల్లాలోని సుందర్‌బని ప్రాంతంలో పర్యటించకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. జమ్ములోని ఆయన ఇంటికి…

సెనెగల్‌ అధ్యక్ష ఎన్నికల వాయిదాపై పెల్లుబికిన ఆగ్రహం

Feb 8,2024 | 09:27

దకర్‌ : సెనెగల్‌ అధ్యక్ష ఎన్నికలను ఈ ఏడాది డిసెంబరు 15కి వాయిదా వేస్తూ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేషనల్‌ అసెంబ్లీ డిప్యూటీలు ఓటు వేయడంపై…