లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఒకరిని రక్షించబోయి మరొకరు – చెరువులో పడి ఇద్దరు మృతి

లేటెస్ట్ న్యూస్

ఒకరిని రక్షించబోయి మరొకరు – చెరువులో పడి ఇద్దరు మృతి

May 12,2024 | 21:02

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా) :చెరువులో పడి ఇద్దరు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..…

కూతురును నరికి చంపిన కన్న తండ్రి

May 12,2024 | 20:45

ప్రజాశక్తి-ఐ.పోలవరం(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) :అనుమానంతో కూతురును కన్న తండ్రే నరికి చంపిన ఘటన అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు…

గోదావరి దాటుతూ ముగ్గురు మృతి

May 12,2024 | 20:30

ప్రజాశక్తి-ఆత్రేయపురం(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ) :గౌతమి గోదావరి నది దాటుతుండగా ప్రమాదవశాత్తూ ఇద్దరు మహిళలు, ఒక బాలిక మృతి చెందారు. ఈ ఘటన డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ…

వైసిపి నేతల దాడిలో పలువురికి గాయాలు

May 12,2024 | 19:30

రెంటచింతల: పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న వేళ.. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసిపి వర్గీయులు రెచ్చిపోతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం.. తెదేపా పోలింగ్‌…

పోలింగ్‌ కేంద్రాల వద్ద భద్రత పెంచాలి: కూటమి నేతలు

May 12,2024 | 18:08

అమరావతి: రాయలసీమ జిల్లాల్లోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సాయుధ బలగాలను పెంచాలని ఎన్డీయే కూటమి నేతలు సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాను కోరారు. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్‌…

చెన్నై టార్గెట్‌ 142

May 12,2024 | 17:41

ఐపీఎల్‌-2024లో బాగంగా చెన్నైతో మ్యాచులో రాజస్థాన్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 141/5 పరుగులే చేసింది.…

అత్యంత కీలక మ్యాచ్‌ నుంచి పంత్‌ సస్పెండ్‌

May 12,2024 | 17:42

ఐపీఎల్‌ 2024 సీజన్‌లోని రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరిగిన 56వ మ్యాచులో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంత్‌ కు షాక్‌ ఇచ్చింది.…

తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ..!

May 12,2024 | 16:48

ప్రజాశక్తి-తిరుపతి: మరి కొన్ని గంటల్లో పోలింగ్‌ ప్రారంభం కానున్న వేళ పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తిరుపతికి చెందిన ఐదుగురు సీఐలను అనంతపురం…

మెట్టపల్లిలో పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌

May 12,2024 | 16:09

ప్రజాశక్తి-చీపురుపల్లి: విజయనగరం జిల్లాలోని మెట్టపల్లిలో పింక్‌ పోలింగ్‌ స్టేషన్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. మహిళా ఓటర్లు ఉండే పోలింగ్‌ కేంద్రాలను పింక్‌ కేంద్రాలుగా గుర్తించింది. చీపురుపల్లి నియోజకవర్గంలో…