లేటెస్ట్ న్యూస్

  • Home
  • గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

లేటెస్ట్ న్యూస్

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

Mar 14,2024 | 11:04

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం…

నేడు గంటా శ్రీనివాసరావు నివాసంలో కీలక సమావేశం

Mar 14,2024 | 11:00

అమరావతి: గంటా శ్రీనివాసరావు నివాసంలో గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యనేతలతో రాజకీయ భవిష్యత్‌పై గంటా శ్రీనివాస రావు చర్చించనున్నారు. చీపురుపల్లి నుంచి మంత్రి బత్సపై పోటీ…

మార్కెట్లో కారు బీభత్సం.. మహిళ మృతి

Mar 14,2024 | 10:51

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఘాజీపూర్‌లో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్‌ తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు.…

రాష్ట్రంలో 18 నుంచి పదవ తరగతి పరీక్షలు

Mar 14,2024 | 10:38

హైదరాబాద్‌ :పదో తరగతి పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుతించేందుకు ఎస్సెస్సీ బోర్డు నిర్ణయించింది. ఇంతకు మించి లేటుగా వస్తే మాత్రం పరీక్ష కేంద్రంలోకి…

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

Mar 14,2024 | 13:47

సకాలంలో స్పందించిన అధికారులు  ఢిల్లీ : ఢిల్లీ షాహదారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలోని నివాస భవనంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే…

షాజహాన్ టార్గెట్‌గా ఈడీ సోదాలు

Mar 14,2024 | 09:04

సందేశ్‌ఖాలీ: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ ఘటన నిందితుడుగా అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మాజీ నేత  షేక్ షాజహాన్ టార్గెట్‌గా గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది.…

లారీ డ్రైవర్ దారుణ హత్య

Mar 14,2024 | 08:44

ప్రజాశక్తి-నకరికల్లు : గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని కత్తితో పొడిచి చంపిన సంఘటన చల్లగుండ్ల వద్ద గల దివ్య హోటల్ లో రాత్రి సమయంలో చోటుచేసుకుంది. గుంటూరు…

CITU: నేడు ధర్నాల్లో పాల్గొనాలి

Mar 14,2024 | 08:33

కార్మికవర్గానికి సిఐటియు రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంయుక్త కిసాన్‌ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యాంలో…