లేటెస్ట్ న్యూస్

  • Home
  • గాజాలో తక్షణమే కాల్పుల విరమణ : అలీనోద్యమ దేశాల డిమాండ్‌

లేటెస్ట్ న్యూస్

గాజాలో తక్షణమే కాల్పుల విరమణ : అలీనోద్యమ దేశాల డిమాండ్‌

Jan 20,2024 | 11:07

గాజా : గాజాపై ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దాడులను అలీనోద్యమ దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉగాండా రాజధాని…

అయోధ్య కేసులో తీర్పిచ్చిన ఆ అయిదుగురికి ఆహ్వానం

Jan 20,2024 | 13:37

న్యూఢిల్లీ, లక్నో : అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన చోటే ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా కీలకమైన తీర్పును వెలువరించిన ఆనాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనంలోని…

అధికార దుర్వినియోగం

Jan 20,2024 | 11:01

 22న ఒక పూట సెలవుపై సిపిఎం పొలిట్‌బ్యూరో న్యూఢిల్లీ : అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 22న ఒక…

మణిపూర్‌లో మళ్లీ హింస

Jan 20,2024 | 10:58

ఇంఫాల్‌ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస కొనసాగుతున్నది. గత 48 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెయితీలు, కుకీల ప్రాబల్యం…

పీనల్‌ కోడ్‌లో మార్పులపై స్లొవేకియాలో పెల్లుబికిన ప్రజాగ్రహం

Jan 20,2024 | 10:56

బ్రటిస్లోవా: దేశ శిక్షాస్మతిలో సమూల మార్పులు చేస్తూ రాబర్ట్‌ ఫికో నేతృత్వంలోని మితవాద ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా స్లొవేకియాలో ప్రజాగ్రహం కట్టలుతెంచుకుంది. ఈ బిల్లును తక్షణమే…

రాహుల్‌ గాంధీకి రూ. 500 జరిమానా

Jan 20,2024 | 10:41

ఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి మహారాష్ట్రలోని థానే కోర్టు రూ.500 జరిమానా విధించింది. వివరాల ప్రకారం.. 2017లో జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య జరిగింది.…

‘ఒకే దేశం..ఒకే ఎన్నిక’ అప్రజాస్వామికం : కోవింద్‌ కమిటీకిమల్లికార్జున్‌ ఖర్గే లేఖ

Jan 20,2024 | 09:53

జమిలీకి కాంగ్రెస్‌ వ్యతిరేకం ప్రజాశక్తి -న్యూఢిల్లీ బ్యూరో : ఒకే దేశం, ఒకే ఎన్నిక అప్రజాస్వామికమని, ఆ ఆలోచన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని కాంగ్రెస్‌ అధ్యక్షులు…

‘స్టార్’ రేటింగ్తోనే కొత్త పంపుసెట్లు

Jan 20,2024 | 13:28

• విద్యుత్ ఆదాపై ఇంధనశాఖ నిర్ణయం ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : మున్సిపాల్టీలు, అమరావతి పంచాయతీల్లో వినియోగించే తాగునీటి పంపుసెట్లను ఇకపై అత్యంత నాణ్యత కలిగిన వాటినే…