లేటెస్ట్ న్యూస్

  • Home
  • సీక్వెల్‌ బాటలో ‘ఈగల్‌’

లేటెస్ట్ న్యూస్

సీక్వెల్‌ బాటలో ‘ఈగల్‌’

Feb 9,2024 | 17:59

రవితేజ, కావ్య థాపర్‌ జంటగా కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన ‘ఈగల్‌’ చిత్రానికి సీక్వెల్‌ రానుంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం నుండి తాజాగా ఈ వార్త బయటకి…

విక్రమ్‌ సినిమాలో ఎస్‌ జె సూర్య

Feb 9,2024 | 17:57

ఎస్‌ యూ అరుణ్‌ కుమార్‌ దర్శకత్వంలో నటుడు విక్రమ్‌ 62వ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం నుంచి మేకర్స్‌ ఓ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ని అందించారు. ఈ చిత్రంలో…

కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి: సీఎం రేవంత్‌

Feb 9,2024 | 16:34

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే ఆ పాలనను ప్రజలు తిరస్కరించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే…

గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

Feb 9,2024 | 16:04

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను…

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన అందుకే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి బుగ్గన

Feb 9,2024 | 15:53

అమరావతి : ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. మరికొందరు నేతలతో…

పాలకొల్లులో మైనర్ బాలిక ఆత్మహత్య

Feb 9,2024 | 15:58

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లక్ష్మీ నగర్ కు చెందిన మైనర్ బాలిక శుక్రవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ప్రయివేట్ స్కూల్…

బాలకృష్ణ కేసులో తెరపైకి మరో ఐఏఎస్‌ అధికారి పేరు!

Feb 9,2024 | 15:41

హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో కస్టడీ కన్పెషన్‌ స్టేట్‌మెంట్‌ కీలకంగా మారింది. తన వాంగ్మూలంలో ఒక…

పివికి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నా : సోనియాగాంధీ

Feb 9,2024 | 15:44

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని పి.వి నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌, శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లకు భారతరత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈమేరకు ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌…