లేటెస్ట్ న్యూస్

  • Home
  • సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ సభ్యులు

లేటెస్ట్ న్యూస్

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ సభ్యులు

Feb 4,2024 | 19:09

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు బల్లోజు…

వైసీపీకి రాజీనామా చేయనున్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే?

Feb 4,2024 | 18:34

వినుకొండ :ఎన్నికల వేళ వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన…

పాత పెన్షన్ పునరుద్ధరణ రాజకీయ ఎజెండా కావాలి : యుటిఎఫ్

Feb 4,2024 | 17:02

ఓట్ ఫర్ ఓపిఎస్ పోస్టర్ ఆవిష్కరించిన యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు  ప్రజాశక్తి-కాకినాడ : ఓట్ ఫర్ ఓపిఎస్ అంటూ పాత పెన్షన్ పునరుద్ధరణ రాజకీయ…

కాంగ్రెస్‌ మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదు : కేటీఆర్‌

Feb 4,2024 | 16:25

మల్కాజ్‌గిరి : కాంగ్రెస్‌ చార్‌సౌ బీస్‌ హామీలను చూసి ప్రజలు మోసపోయారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఉప్పల్‌ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్త్రుతస్థాయి…

ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కేసీఆర్‌ పునాది వేశారు : రేవంత్‌ రెడ్డి

Feb 4,2024 | 16:01

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో నీటి పంపకాలపై వివాదం గత కొన్నేళ్లుగా నడుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం కృష్ణా బోర్డు అధికారులతో తెలంగాణ క్యాబినేట్‌ సమావేశం అయింది.…

ఈ నెల 6న గాంధీ భవన్‌లో పీఈసీ సమావేశం

Feb 4,2024 | 15:39

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 6న గాంధీ భవన్‌లో పీఈసీ సమావేశం కానుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరగనున్న పీఈసీ…

IND VS ENG : భారత ఆలౌట్‌.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 399 

Feb 4,2024 | 15:48

భారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. రెహాన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి అశ్విన్‌ (29) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం…

మణికొండలో కలకలం.. పార్కింగ్‌ చేసిన కారులో ఆటో డ్రైవర్‌ మృతదేహం

Feb 4,2024 | 14:58

హైదరాబాద్‌ : మణికొండలోని ఓ కారులో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. మారుతి వాన్‌లో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు 100 కు ఫోన్‌ చేసి సమాచారం…

ఉద్యోగుల భద్రతపై ఎందుకు చట్టాలు చేయట్లేదు?:బొప్పరాజు

Feb 4,2024 | 14:54

విజయవాడ: ఉద్యోగుల భద్రత గురించి ఎందుకు చట్టసభల్లో చర్చించడం లేదు.. చట్టాలు చేయట్లేదని ఏపీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. విశాఖపట్నంలో తహసీల్దారు సనపల రమణయ్య హత్యను…