16న సైరన్ విడుదల
జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తాజా చిత్రం సైరెన్. హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై సుజాత విజయకుమార్ నిర్మించారు. ఆంథోని…
జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తాజా చిత్రం సైరెన్. హోమ్ మూవీ మేకర్స్ పతాకంపై సుజాత విజయకుమార్ నిర్మించారు. ఆంథోని…
– దేశంలో స్కిల్ డిజైన్ రాష్ట్రాల్లో ఎపికి అగ్రస్థానం – విశాఖలో ఎపిఎస్ఎస్డిసి సదస్సును ప్రారంభించిన ఆర్థిక మంత్రి ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో: రాష్ట్రంలో వివిధ…
ప్రజాశక్తి – శ్రీశైలం: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం మల్లన్న ప్రసాదంలో మాంసపు ముక్క వచ్చినట్లు దేవస్థానం అధికారులకు యాత్రికుడు హరీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హైదరాబాదుకు…
– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు పిలుపు ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) :రవాణా రంగం కార్మికు హక్కుల సాధన కోసం కేంద్ర కార్మిక సంఘాలు…
ప్రజాశక్తి-పల్నాడు: జిల్లారాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి విడుదల చేయాలని, విద్యా రంగాన్ని బలోపేతం చేయాలనే డిమాండ్తో డివైఎఫ్ఐ,…
ప్రజాశక్తి- సింగరాయకొండ (ప్రకాశం జిల్లా): పిజి చదివినా ఉద్యోగం రాలేదని ఓ యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సింగరాయకొండ రైల్వేస్టేషన్లో శుక్రవారం చోటు…
– ఆశాలపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తేయాలి – సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ – రాష్ట్ర వ్యాప్తంగా విధుల బహిష్కరణ ప్రజాశక్తి-యంత్రాంగం: ‘చలో విజయవాడ’ సందర్భంగా పోలీసుల…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విజయం సాధించిన రైతు ఉద్యమ స్ఫూర్తితో వైజాగ్ స్టీల్ప్లాంట్ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తున్నట్లు విశాఖ ఉక్కు…
హీరో చిరంజీవి జీవితచరిత్ర పుస్తకాన్ని రాసే పనిలో నిమగ్న మై ఉన్నానని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ వెల్లడించారు. ‘చిరంజీవి నటించిన ‘మంచుపల్లకి’ సినిమాకు నేను డైలాగులు…