లేటెస్ట్ న్యూస్

  • Home
  • సీఎం జగన్‌పై దాడి.. ఈసీ కీలక ఆదేశాలు

లేటెస్ట్ న్యూస్

సీఎం జగన్‌పై దాడి.. ఈసీ కీలక ఆదేశాలు

Apr 14,2024 | 17:26

అమరావతి : వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. కాగా…

రౌడీ షీటర్ల పై పోలీసు నిఘా : సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ

Apr 14,2024 | 14:53

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్ల పై నిరంతరం పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు చీరాల రూరల్‌ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తెలిపారు…

వేరుశెనగకాయల గోదాములో అగ్నిప్రమాదం

Apr 14,2024 | 14:47

గుత్తి (అనంతపురం) : అనంతపురంలోని వేరుశెనగకాయల గోదాములో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. గుత్తి రోడ్డు వేరుశెనగ కాయల గోదాముకు నిప్పంటుకోవడంతో అగ్నికీలలు చెలరేగాయి. ప్రమాదానికి దారి తీసిన…

అంబేద్కర్‌ జయంతి.. నివాళులర్పించిన సిఎం రేవంత్‌

Apr 14,2024 | 14:06

తెలంగాణ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని … సిఎం రేవంత్‌ రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ట్యాంక్‌బండ్‌ పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి ఆయన…

రథసారధి

Apr 14,2024 | 13:01

గేట్‌ వే అఫ్‌ ఇండియా రేవు నుంచి ఎలిఫెంటా కేవ్స్‌కి బయలుదేరే మొదట పొగ నావ పొద్దున్న ఏడున్నరకి బయలు దేరుతుంది. అందుకే మారుతి అక్కడ ఆరున్నరకల్లా…

రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు : కెటిఆర్‌

Apr 14,2024 | 12:42

తెలంగాణ : ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేద్కర్‌ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ అన్నారు.…

ఇప్పటివరకు 708 మంది వలంటీర్లు రాజీనామా

Apr 14,2024 | 12:14

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 708 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. వీరిలో…

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో రూ.7 లక్షల నగదు సీజ్‌

Apr 14,2024 | 11:00

గుంతకల్‌ రైల్వే (ప్రకాశం) : త్వరలో సాధారణ ఎన్నికలున్న వేళ … ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో … శనివారం రాత్రి ఒంగోలు రైల్వే…

డాక్టరేట్‌ను అందుకున్న రామ్‌చరణ్‌

Apr 14,2024 | 10:36

తెలుగు నటుడు రామ్‌ చరణ్‌తేజ్‌ డాక్టరేట్‌ను అందుకున్నారు. చెన్నైలోని వేల్స్‌ యూనివర్శిటీ ఇటీవల డాక్టరేట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమతోపాటుగా సమాజానికి ఆయన చేసిన విశిష్ట…