లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఉత్తరాంధ్ర దొంగలు ఆ ముగ్గురే.. : లోకేష్‌

లేటెస్ట్ న్యూస్

ఉత్తరాంధ్ర దొంగలు ఆ ముగ్గురే.. : లోకేష్‌

Feb 15,2024 | 15:28

దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ చూస్తోందని విమర్శ రాజాంలోశంఖారావం సభ ప్రజాశక్తి-రేగిడి/రాజాం(విజయనగరం) : భూ కబ్జాలకు, ఇసుక మాఫియాకు ఉత్తరాంధ్ర దొంగలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,…

నిద్రపోయే ముందు లెమన్‌ వాటర్‌ తాగితే బరువు తగ్గుతారా?!

Feb 15,2024 | 13:00

ఇంటర్నెట్‌డెస్క్‌ : అధిక బరువు ఉన్నవారు.. బరువు తగ్గడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గడానికి కొంతమంది ఆహారం మానేస్తారు. మరికొంతమంది ఫ్రూట్స్‌, పానీయాల్ని తీసుకుంటూ బరువు…

‘రాజధాని ఫైల్స్’ సినిమా విడుదలపై స్టే విధించిన హైకోర్టు

Feb 15,2024 | 12:29

ప్రజాశక్తి-అమరావతి : వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘రాజధాని ఫైల్స్‌’ విడుదలకు హైకోర్టులో చుక్కెదురైంది. రేపటి వరకు సినిమా విడుదల చేయకూడదంటూ రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం…

కాళేశ్వరంపై అసెంబ్లీలో కాగ్‌ నివేదిక..

Feb 15,2024 | 11:56

హైదరాబాద్‌ : అసెంబ్లీలో కాగ్‌ నివేదికను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ రిపోర్టులో పలు సంచలన…

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సిబ్బందికి చంద్రబాబు అభినందనలు

Feb 15,2024 | 11:29

ప్రజాశక్తి-అమరావతి : ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ 27 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ట్రస్ట్‌ సిబ్బంది, వలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు…

అమెరికాలో కాల్పులు ఒకరు మృతి.. వీడియో వైరల్‌

Feb 15,2024 | 11:14

కేన్సాస్‌ :అమెరికాలో ‘సూపర్‌ బౌల్‌’ టోర్నీ విజేత కేన్సాస్‌ సిటీ చీఫ్స్‌ జట్టు నిర్వహించిన ర్యాలీలో గురువారం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 21 మంది…

ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణికులను కాపాడి మృతి

Feb 15,2024 | 10:59

హైదరాబాద్‌ : విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి ప్రకారం..సత్తుపల్లి నుంచి ప్రయాణికులతో ఖమ్మం…

విజ్ఞానశాస్త్ర పితామహుడు గెలీలియో

Feb 15,2024 | 12:58

పిల్లలూ, ఈ రోజు విజ్ఞాన శాస్త్ర పితామహుడు గెలీలియో పుట్టినరోజు. ఆయన ఇటలీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని)ను వాడుకలోకి…

గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు.. విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు

Feb 15,2024 | 10:38

ప్రజాశక్తి-గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చుట్టూ గంటపాటు విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. హైదరాబాద్‌, చెన్నై…