లేటెస్ట్ న్యూస్

  • Home
  • రాహుల్‌ గాంధీకి రూ. 500 జరిమానా

లేటెస్ట్ న్యూస్

రాహుల్‌ గాంధీకి రూ. 500 జరిమానా

Jan 20,2024 | 10:41

ఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి మహారాష్ట్రలోని థానే కోర్టు రూ.500 జరిమానా విధించింది. వివరాల ప్రకారం.. 2017లో జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య జరిగింది.…

‘ఒకే దేశం..ఒకే ఎన్నిక’ అప్రజాస్వామికం : కోవింద్‌ కమిటీకిమల్లికార్జున్‌ ఖర్గే లేఖ

Jan 20,2024 | 09:53

జమిలీకి కాంగ్రెస్‌ వ్యతిరేకం ప్రజాశక్తి -న్యూఢిల్లీ బ్యూరో : ఒకే దేశం, ఒకే ఎన్నిక అప్రజాస్వామికమని, ఆ ఆలోచన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమని కాంగ్రెస్‌ అధ్యక్షులు…

‘స్టార్’ రేటింగ్తోనే కొత్త పంపుసెట్లు

Jan 20,2024 | 13:28

• విద్యుత్ ఆదాపై ఇంధనశాఖ నిర్ణయం ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : మున్సిపాల్టీలు, అమరావతి పంచాయతీల్లో వినియోగించే తాగునీటి పంపుసెట్లను ఇకపై అత్యంత నాణ్యత కలిగిన వాటినే…

ప్రకాశం బ్యారేజీపై గంజాయి ప్యాకెట్లు స్వాధీనం

Jan 20,2024 | 09:42

విద్యాధరపురం (విజయవాడ) : ప్రకాశం బ్యారేజీపైన గుర్తు తెలియని దుండగులు వదిలివేసిన నాలుగు కిలోల గంజాయి ప్యాకెట్లను వన్‌టౌన్‌ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసున్నారు. నగరంలో డాక్టర్‌…

ఎస్‌సి వర్గీకరణపై కమిటీ 

Jan 20,2024 | 08:53

ఐదుగురు సభ్యులతో నియామకం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎస్‌సి వర్గీకరణపై ఐదుగురు సభ్యులతో కమిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌…

సిఎం జగన్‌పై కేసు విచారణ వాయిదా

Jan 20,2024 | 09:54

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు సహా ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని…

బకాయిల కోసం రోడ్డెక్కిన ఉపాధ్యాయులు

Jan 20,2024 | 07:56

– చెవిలో పువ్వులు, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసనలు ప్రజాశక్తి-యంత్రాంగం:పిఎఫ్‌, పిఆర్‌సి, ఇతర ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు…

#90 s గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌

Jan 20,2024 | 07:55

హీరో శివాజీ, వాసుకి ఆనంద్‌ సాయి ప్రధాన పాత్రలలో ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌ సిరిస్‌ ‘#90 s ‘ ‘ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’…