లేటెస్ట్ న్యూస్

  • Home
  • నీట్‌ కు తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు

లేటెస్ట్ న్యూస్

నీట్‌ కు తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు

May 3,2024 | 14:14

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఈ నెల 5న జరిగే నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ )కు తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు సిటీ కోఆర్డినేటర్‌,…

నా కూతురి వ్యాఖ్యలకు బాధపడిన భయపడను : ముద్రగడ

May 3,2024 | 13:20

పిఠాపురం: తన కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్‌ఆర్సీపీ నేత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ” నేను పదవుల కోసం…

ఫోన్‌ టాపింగ్‌ కేసుపై హైకోర్టులో బీఆర్‌ఎస్‌ పిటిషన్‌

May 3,2024 | 13:02

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సఅష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌ కోసమే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామంటూ మాజీ…

పతుల గెలుపుకోసం సతుల ప్రచారం

May 3,2024 | 13:14

ప్రజాశక్తి -కాళ్ళ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ప్రతి అభ్యర్థికి ప్రతిష్టాత్మకంగా మారటంతో తమ భర్తల విజయం కోసం భార్యలు ప్రచారాన్ని చేస్తున్నారు. గతకొన్ని రోజులుగా వీరు ఎన్నికల…

ప్రజాశక్తి కథనాలు – స్పందించిన అధికారులు

May 3,2024 | 12:41

అద్దేపల్లి (బాపట్ల) : మండల కేంద్రం భట్టిప్రోలు అద్దేపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి సంబంధించిన గోడౌన్‌ స్థలంనకు ఎట్టకేలకు సొసైటీ అధికారులు స్పందించి ఫినిషింగ్‌…

నేడు గాంధీభవన్‌లో టీ కాంగ్రెస్‌ మేనిఫెస్టో..

May 3,2024 | 12:15

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను టీపీసీసీ శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌…

సైబరాబాద్‌లో రూ.98 లక్షలు పట్టివేత

May 3,2024 | 11:30

హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. కమిషనరేట్‌ పరిధిలోని మేడ్చల్‌, శామీర్‌పేట, దుండిగల్‌లో సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో బ్యాంకులకు నగదు…

కాంగ్రెస్‌ నేత, సినీ నిర్మాత బండ్ల గణేశ్‌పై క్రిమినల్‌ కేసు

May 3,2024 | 11:16

హైదరాబాద్‌: సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేశ్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. తన ఇంట్లో కిరాయికి ఉంటున్న ఆయన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో…

మంగళగిరిలో సిపిఎం అభ్యర్థి శివశంకరరావు ప్రచారం

May 3,2024 | 11:14

మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గం నుండి సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావు శుక్రవారం పట్టణంలోని రత్నాల చెరువులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. సుత్తి, కొడవలి,…