నీట్ కు తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఈ నెల 5న జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ )కు తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు సిటీ కోఆర్డినేటర్,…
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఈ నెల 5న జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ )కు తెనాలిలో రెండు పరీక్ష కేంద్రాలు కేటాయించినట్లు సిటీ కోఆర్డినేటర్,…
పిఠాపురం: తన కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ఆర్సీపీ నేత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ” నేను పదవుల కోసం…
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సఅష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ మాజీ…
ప్రజాశక్తి -కాళ్ళ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ప్రతి అభ్యర్థికి ప్రతిష్టాత్మకంగా మారటంతో తమ భర్తల విజయం కోసం భార్యలు ప్రచారాన్ని చేస్తున్నారు. గతకొన్ని రోజులుగా వీరు ఎన్నికల…
అద్దేపల్లి (బాపట్ల) : మండల కేంద్రం భట్టిప్రోలు అద్దేపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి సంబంధించిన గోడౌన్ స్థలంనకు ఎట్టకేలకు సొసైటీ అధికారులు స్పందించి ఫినిషింగ్…
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను టీపీసీసీ శుక్రవారం విడుదల చేయనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్…
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, శామీర్పేట, దుండిగల్లో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో బ్యాంకులకు నగదు…
హైదరాబాద్: సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్పై క్రిమినల్ కేసు నమోదైంది. తన ఇంట్లో కిరాయికి ఉంటున్న ఆయన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో…
మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి అసెంబ్లీ నియోజవర్గం నుండి సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావు శుక్రవారం పట్టణంలోని రత్నాల చెరువులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. సుత్తి, కొడవలి,…