లేటెస్ట్ న్యూస్

  • Home
  • సిఎఎకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన

లేటెస్ట్ న్యూస్

సిఎఎకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన

Mar 12,2024 | 18:04

న్యూఢిల్లీ : సీఏఏ నిబంధనల నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన…

యశస్వీ జైశ్వాల్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు..

Mar 12,2024 | 17:29

టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శనకుగాను…

‘ఓం భీమ్ బుష్’ క్రేజీ ఫన్ రైడ్ : డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి

Mar 12,2024 | 17:23

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’…

‘ఎలనాగ’కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం

Mar 12,2024 | 17:11

న్యూఢిల్లీ బ్యూరో :కరీంనగర్‌ కు చెందిన ప్రముఖ రచయిత, కవి, అనువాదకులు, భాషావేత్త నాగరాజు సురేంద్ర (ఎలనాగ)కు ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం దక్కింది. 2023కు…

గాజాకు మద్దతుగా ఆస్కార్‌ నటుల నిరసన

Mar 12,2024 | 15:56

లాస్‌ ఏంజిల్స్‌: పాలస్తీనా అనుకూల నిరసనకారులు రోడ్డును అడ్డుకోవడంతో అవార్డు వేడుక ఆలస్యంగా ప్రారంభమైంది. గాజాలో ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న మారణహోమానికి వ్యతిరేకంగా ఆస్కార్‌ వేదికపైన, వెలుపల కూడా…

హర్యానా కొత్త సిఎం నయాబ్‌ సింగ్‌ సైనీ

Mar 12,2024 | 15:46

చండీగఢ్‌ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు వేడెక్కాయి. సీట్ల సర్దుబాటులో హర్యానా డిప్యూటీ సిఎంకి, సిఎం మనోహర్‌ ఖట్టర్‌కి ఒప్పందం…

పౌరసత్వ చట్టం రాజ్యాంగానికి సవాలు: సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న డివైఎఫ్‌ఐ

Mar 12,2024 | 16:16

తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా డివైఎఫ్‌ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అఖిల భారత అధ్యక్షుడు ఎఎ రహీమ్‌ ఎంపి తెలిపారు. తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన…

తమిళనాడులోని మధురై, దిండిగల్‌లో సీపీఐ(ఎం) పోటీ

Mar 12,2024 | 15:43

తమిళనాడు: లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని రెండు నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) పోటీ చేయనుంది. మదురై, దిండిగల్‌లలో పార్టీ పోటీ చేస్తోంది. సీపీఎం డీఎంకేతో పొత్తు పెట్టుకుంది.ఆ పార్టీ గతంలో…

ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలి : డిప్యూటీ సీఎం భట్టి

Mar 12,2024 | 15:15

హైదరాబాద్‌: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలని కోరుకుంటూ యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశామని తెలంగాణ…