లేటెస్ట్ న్యూస్

  • Home
  • నెల్లూరు టౌన్‌లో సిపిఎం-కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రచారం

లేటెస్ట్ న్యూస్

నెల్లూరు టౌన్‌లో సిపిఎం-కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రచారం

May 2,2024 | 12:25

నెల్లూరు : నెల్లూరు టౌన్‌ లో సిపిఎం అసెంబ్లీ అభ్యర్థి మూలం రమేష్‌, కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల రాజు గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ…

రేపు తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మ్యానిఫెస్టో

May 2,2024 | 12:20

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి దీన్ని ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో అధికారంలోకి…

వైసిపి ప్రచారంలో చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టరు ఇంజిన్‌

May 2,2024 | 12:06

పెదపాడు: దెందులూరు వైసిపి అభ్యర్థి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారంలో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఏలూరు జిల్లా పెదపాడు మండలం రాజుపేటలో అబ్బయ్య చౌదరి…

ట్రాఫిక్‌ సిగల్స్‌ వద్ద గ్రీన్‌ నెట్‌ పందిళ్లు

May 2,2024 | 11:50

హైదరాబాద్‌: రోజురోజుకూ ఉష్ణోగ్రతలు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. పగటిపూట కాలు బయటపెడితే ‘వడ’లెత్తిపోవాల్సిందే..! కానీ, ఆఫీసులు, ఇతరత్రా అవసరాల కోసం బయటకు వెళ్లక తప్పని పరిస్థితి.…

హిరో నవీన్‌ చంద్రకు దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌ అవార్డు

May 2,2024 | 11:30

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు నవీన్‌చంద్ర ఈ ఏడాది దాదాసాహెబ్‌ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ‘మంత్‌ ఆఫ్‌ మధు’ మూవీలో ఆయన నటనకు…

రోడ్డు ప్రమాదంలో రాయపాటి అరుణకు గాయాలు

May 2,2024 | 11:29

బాపట్ల: జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు బాపట్ల జిల్లా రేణంగివరం వద్ద డివైడర్‌ని ఢ…

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్‌

May 2,2024 | 11:15

తెలంగాణ: కేంద్ర ఎన్నికల సంఘం నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. శాసనమండలిలో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికకు నేటి నుంచి…

ఆంధ్ర వర్సిటీలో పోస్టల్‌ ఓటు కోల్పోయిన 150 మంది

May 2,2024 | 10:52

అమరావతి: విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్‌ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకోకుండా చేశారు. వైసిపితో అంటకాగుతున్న కొందరు అధికారులు కావాలనే…

బీఆర్‌ఎస్‌ నేత క్రిశాంక్‌కు 14 రోజుల రిమాండ్‌

May 2,2024 | 10:45

హైదరాబాద్‌ :బీఆర్‌ఎస్‌ నేత, ఆ పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఉస్మానియా యూనివర్సిటీ మెస్‌ల మూసివేత, సెలవులపై…